దేశం

Uttarakhand : ఇండ్లు, రోడ్లకు పగుళ్లు.. ప్రజల్లో టెన్షన్

భూకంపం  రాలేదు..ఏం కారణమో తెలియదు..కానీ ఒక్కసారిగా భూమి కుంగిపోయింది. ఉత్తరాఖండ్లో ఇండ్లు, రోడ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. జోషిమఠ్లో ఎటు చూసినా&nbs

Read More

విమానంలో మహిళపై మూత్రవిసర్జన చేసిన వ్యక్తి అరెస్టు

ఎయిరిండియా విమానంలో ఓ వృద్ధ మహిళపై మూత్ర విసర్జన చేసిన ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం అతన్ని కస్టడీకి తరలించారు. గత కొన్ని రోజులుగా

Read More

బైక్‌పై ఎక్కలేదని మహిళపై హెల్మెట్ తో దాడి

హర్యానాలో ఓ వ్యక్తి తన బైక్‌పై వెళ్లేందుకు నిరాకరించిన మహిళను హెల్మెట్‌తో కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సీసీ కెమెరాలో రికార్డు కావడంతో

Read More

డిల్లీ గాలిలో విషం..మళ్లీ ఆంక్షలు

ఢిల్లీలో వాయు కాలుష్యం మళ్లీ ప్రమాదకరంగా మారింది. ఎయిర్ క్వాలిటీ 400 పాయింట్లుగా నమోదు కావడంతో అక్కడ పరిస్థితి భయంకరంగా తయారైంది. అయితే ఈ గాలి నాణ్యత

Read More

నిమిషానికి ఎన్ని కోళ్లు తింటున్నామో తెలుసా..?

కుక్కుటము అనే పేరుతో పిలిచే కోడి.. కొన్ని శతాబ్దాల నుంచే మన జీవితంలో భాగమైపోయింది. నాటు కోళ్లు, ఫారం కోళ్లు ఇలా చెప్పుకుంటూ పోతే వివిధ జాతులకు చెందిన

Read More

ఎంపీ అసదుద్దీన్‌కు రెండు చోట్ల ఓటు హక్కు : కాంగ్రెస్ నేత

ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ రెండు ప్రాంతాల్లో ఓటు హక్కు కలిగి ఉన్నారని కాంగ్రెస్ నేత జి.నిరంజన్ పేర్కొన్నారు. ఇదిఈసీ నిబంధనలకు విరుద్ధమన

Read More

Harley-Davidson: 11 లక్షల బైక్‌పై పాల వ్యాపారం

మామూలుగా ఎవరైనా పాలు అమ్మేందుక ఎలాంటి వాహనాన్ని ఉపయోగిస్తుంటారు.. సైకిల్ లేదా ఏదో చిన్నపాటి ద్విచక్రవాహనాన్ని, మరీ కొంచెం కెపాసిటీ ఎక్కువైతే ఆటో.. ఇలా

Read More

టీఆర్ఎఫ్.. టెర్రర్ సంస్థే

న్యూఢిల్లీ: లష్కరే తోయిబా(ఎల్‌‌ఈటీ)కి చెందిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్‌‌)ను టెర్రరిస్టు సంస్థగా కేంద్రం ప్రకటించింది. చట్ట వ

Read More

జోషిమఠ్ ఎందుకు కుంగుతోంది?

విరిగిన కొండచరియపై ఉండటమే కారణమంటున్న ఎక్స్​పర్ట్స్     రోడ్లు, ఇండ్లు, ప్రాజెక్టులతో నేలపై మోయలేని భారం      &nb

Read More

ఎల్జీబీటీక్యూ​ మ్యారేజెస్​పై వచ్చేనెల 15లోగా బదులివ్వండి

న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కుల వివాహాలకు గుర్తింపును కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆ పెళ్లిళ్లకు చట్టబద్ధమైన గుర్తింపున

Read More

చలికి వణుకుతున్న ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, కాశ్మీర్

లక్నో/న్యూఢిల్లీ: నార్త్ ఇండియాను చలి వణికిస్తోంది. చలిగాలుల కారణంగా జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తరప్రదేశ్​లోని కాన్పూర్​లో గుండెపోటు, బ్రెయిన

Read More

44 మంది జడ్జిల పేర్లను 3 రోజుల్లో క్లియర్ చేస్తం

న్యూఢిల్లీ: కొలీజియం రికమండ్ చేసిన 44 మంది జడ్జిల పేర్లను రెండు మూడు రోజుల్లో ప్రాసెస్ చేస్తామని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. జడ్జిల ని

Read More

ఢిల్లీ  మేయర్ ఎన్నికలో..ఆప్​, బీజేపీ లొల్లి

న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్​ మేయర్, డిప్యూటీ మేయర్​ను ఎన్నుకోకుండానే సభ వాయిదా పడింది. పది మంది నామినేటెడ్​ సభ్యుల ప్రమాణ స్వీకారం ట

Read More