దేశం
ప్రధాని మోడీకి కృతజ్ఞతలు : జేపీ నడ్డా
బీజేపీ జాతీయ అధ్యక్షులుగా తన పదవీకాలాన్ని పొడిగిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకోవడం పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోడీకి, జాతీయ కార్యవర్గ సభ్యులకు జేపీ న
Read Moreఫ్లైట్ ఎమర్జెన్సీ డోర్ తెరిచిన ప్యాసింజర్
ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు తోటి ప్యాసింజర్లకు షాకిచ్చాడు. ఎమర్జెన్సీ డోర్ తెరిచి అందరినీ హడలెత్తించాడు. గత నెలలో జరిగిన ఘ
Read Moreబీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కీలక నిర్ణయాలు
ఢిల్లీ : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ న
Read MoreBengaluru : వ్యక్తిని కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన యువకుడు..
ఢిల్లీలో యువతిని కారుతో ఈడ్చుకెళ్లిన ఘటన మరువకముందే.. బెంగళూరులో ఇలాంటి ఉదంతం చోటు చేసుకుంది. పశ్చిమ బెంగుళూరులోని మగాడి రోడ్డులో ద్విచక్రవాహనదార
Read MoreJP Nadda : నడ్డా పదవీకాలం పొడిగింపు
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలన్ని పొడిగిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. లోక్ సభ ఎన్నికల వరకు నడ్డా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతారన
Read Moreవరుణ్ గాంధీ భావజాలంతో ఏకీభవించను : రాహుల్ గాంధీ
బీజేపీ నేత వరుణ్ గాంధీ భావజాలంతో తన ఐడియాలజీ కుదరదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా
Read Moreఫొటో కోసం వచ్చి వందేభారత్ ట్రైన్లో ఇరుక్కుపోయిండు
జీవితంలో ఒక్కోసారి ఒకటి చేయబోయి ఇంకేదో జరిగి నవ్వులపాలవుతుంటారు. అలాంటి ఫన్నీ సన్నివేశం ఒకటి వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో జరిగింది. రాజమండ్రి స్టేషన్ లో
Read Moreకాళేశ్వరం అవినీతిపై ఎంక్వైరీ చేయించండి: మాజీ ఎంపీ వివేక్
కాళేశ్వరం ప్రాజెక్ట్లో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని ప్రధాని మోదీని బీజేపీ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి కోరారు. ఢ
Read Moreఉద్యోగుల కోసం స్విగ్గీ అంబులెన్స్ సర్వీస్
ఫుడ్ డెలివరీ కంపెనీ స్విగ్గీ ఎంప్లాయిస్ కోసం కీలక నిర్ణయం తీసుకుంది. తమ సంస్థలో పనిచేస్తున్న సిబ్బంది కోసం అంబులెన్స్ సేవలు ప్రారంభించింది.
Read MoreFSSAI : బాస్మతీ బియ్యం రంగు, రుచి, పరిమాణంపై ఆంక్షలు
బాస్మతి బియ్యానికున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. బిర్యానీ, పలావ్, ఫ్రైడ్ రైస్ ఇలా రైస్ ఐటెం ఏదైనా బాస్మతీ బియ్యంతో వండాల్సిందే. ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప
Read Moreమీడియా ముందు కేంద్రమంత్రి కన్నీళ్లు
కేంద్రమంత్రి అశ్వినీ చౌబే మీడియా ముందే కంటతడి పెట్టాడు. తన సహచర నేత, బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు పరశురామ్ చతుర్వేది సోమవారం గుం
Read Moreసోలో లైఫే సో బెటర్ అంటున్న యూత్
కాలంతో పాటు మనుషుల ఆలోచన విధానంలోనూ మార్పు వస్తోంది. ముఖ్యంగా పెళ్లి విషయంలో యూత్ ఆలోచన మారిపోయింది. కొన్నాళ్ల క్రితం చదువైపోగానే అమ్మాయిల పెళ్లి గురి
Read Moreకేంద్ర బడ్జెట్పై మీమ్స్తో ట్రోల్
ఫిబ్రవరి 1న పార్లమెంటులో కేంద్రం బడ్జెట్ 2023ను ప్రవేశ పెట్టనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే ఈ బడ్జెట్ పై దేశ ప్రజల్లో భా
Read More












