దేశం
ఆది యోగి విగ్రహాన్ని ఆవిష్కరించిన కర్ణాటక సీఎం
కర్ణాటకలోని చిక్బళ్లాపూర్లో 112 అడుగుల ఆదియోగి విగ్రహాన్ని సీఎం బసవరాజ్ బొమ్మై ఆవిష్కరించారు. అవలగుర్కి గ్రామ సమీపంలో ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ భారీ
Read Moreమధురైలో జోర్దార్గా జల్లికట్టు
తమిళనాడులో సంక్రాంతి సందర్బంగా నిర్వహించే జల్లికట్టు పోటీలు జోర్దార్గా సాగుతున్నాయి. ఎద్దులను కట్టడి చేసేందుకు యువత, స్థానికులు పోటీ పడుతున్నారు. సంక
Read Moreనాల్గో అంతస్తు నుంచి పడ్డ లిఫ్ట్..అజిత్ పవార్కు తప్పిన ప్రమాదం
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత అజిత్ పవార్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. పూణెలోని ఓ ఆస్పత్రిలో పవార్ ఎక్కిన లిఫ్ట్ నా
Read Moreభారీ ఉగ్ర కుట్ర భగ్నం.. ఇద్దరు టెర్రరిస్టులు అరెస్టు
దేశ రాజధాని ఢిల్లీలో స్పెషల్ సెల్ పోలీసులు భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేశారు. జహంగీర్పురి నుండి జనవరి 12న ఇద్దరు
Read Moreప్రధాని సీటు ఖాళీగా లేదు : ధర్మేంద్ర ప్రధాన్
ప్రధాని అయ్యేందుకు మమతా బెనర్జీకి అన్ని అర్హతలు ఉన్నాయన్న ఇటీవల ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్ చేసిన వ్యాఖ్యలకు ధర్మేంద్ర ప్రధాన్ కౌంటర్ ఇచ్చారు. దేశం
Read Moreరెండ్రోజుల పాటు బీజేపీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్
దేశ రాజధాని ఢిల్లీలో రేపట్నుంచి రెండు రోజుల పాటు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నారు. పీఎం మోడీ, హోం మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ
Read Moreరేపు ఢిల్లీలో మోడీ రోడ్ షో.. ట్రాఫిక్ మళ్లింపు
ప్రధాని నరేంద్రమోడీ సోమవారం ఢిల్లీలో రోడ్ షో నిర్వహించనున్నారు. మోడీ ర్యాలీ దృష్ట్యా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పలు రహదారులను మూసి
Read Moreవందేభారత్ తెలుగు రాష్ట్రాలకు పండుగ కానుక : ప్రధాని మోడీ
తెలంగాణలో రైల్వే అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నామని ప్రధాని మోడీ తెలిపారు. గతంలో 250 కోట్లు కూడా ఇచ్చేవారు కాదని.. కానీ ప్రస్తుతం తమ ప్రభుత్వం
Read More2024 జనరల్ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే కీలకం : అమర్త్య సేన్
కోల్కతా: 2024 ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఏకపక్షంగా ఫలితాలు వస్తాయనుకుంటే పొరపాటేనని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్య స
Read Moreప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న నో రిలీజియన్ గ్రూప్
లండన్/న్యూయార్క్: మీది ఏ మతం? అని ఎవరైనా అడిగితే.. ఏదో ఒక మతం పేరు చెప్పేటోళ్లే ఎక్కువ. కానీ.. తమకు ఏ మతమూ లేదు అని చెప్పేటోళ్లు చాలా అరుదుగా కన్
Read Moreఈ నెలాఖరులో రిటైర్మెంట్.. ఇంతలోనే యాక్సిడెంట్
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఘోరం జరిగింది. మరో 15 రోజుల్లో రిటైర్ కావాల్సిన ఎస్సై.. డ్యూటీలో ఉండగా కారు ఢీకొని చనిపోయారు. లాతూర్ సింగ్(59) ఢిల్లీలోని చాందిని
Read Moreవచ్చేవారం ఢిల్లీలో చలితీవ్రత పెరుగుతుంది: ఐఎండీ
దేశ రాజధాని ఢిల్లీ చలితో గజ..గజ వణికిపోతోంది. చలిగాలుల తీవ్రతకు ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. వచ్చే వారం రోజులు ఢిల్లీలో ఉష్ణోగ్రతలు 3 డిగ్రీలకు
Read Moreరాష్ట్రపతి పాదాలను తాకేందుకు ప్రయత్నించి సస్పెండైంది
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజస్థాన్ పర్యటనలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రపతి పాదాలను తాకేందుకు ప్రయత్నించిన ఓ ప్రభుత్వ ఇంజనీర్పై సస్పెన్షన్ వేటు
Read More












