దేశం

కేంద్రం ఆదేశాలతో పనిచేస్తే.. ఢిల్లీలో ప్రభుత్వం ఎందుకు ? : సుప్రీంకోర్టు

ఢిల్లీ విషయంలో కేంద్రం, ఆప్  గొడవపై సుప్రీంకోర్టు న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు, పిలుపుల మేరకు ఢిల్లీ ప్రభుత్వ అధికారులు పనిచేస్తే

Read More

కుక్కలను పెంచుకుంటే ట్యాక్స్

మధ్యప్రదేశ్​లో ఓ మున్సిపాలిటీ నిర్ణయం భోపాల్: ఇంటి పన్ను, నల్లా పన్ను తెలుసు.. కొత్తగా గిదేం పన్ను అనుకుంటున్నరా? మధ్యప్రదేశ్ లోని సాగర్ మున్స

Read More

శరద్ యాదవ్​కు ఇయ్యాల తుది వీడ్కోలు

ఆయన సొంతూరు మధ్యప్రదేశ్​లోని అంఖ్​మౌలో అంతిమయాత్ర భోపాల్: కేంద్ర మాజీ మంత్రి, జనతాదళ్ (యునైటెడ్) మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్(75) అంత్యక్రియలు శ

Read More

జోషిమఠ్​లో నేల కుంగడానికి ఎన్టీపీసీ ప్రాజెక్టే కారణమా?

8 సంస్థలతో ఇన్వెస్టిగేషన్ చేయిస్తాం: ఉత్తరాఖండ్ సీఎం ధామి బాధితులకు రిలీఫ్ ప్యాకేజీ కోసం కేంద్రానికి విజ్ఞప్తి  తక్షణ సాయం రూ. 1.5 లక్షలు.

Read More

భద్రతా బలగాల దాడి ఫొటోలు రిలీజ్ చేసిన మావోయిస్టులు

ఛత్తీస్ఘడ్ బస్తర్ ప్రాంతంలో జరిగిన భద్రతా బలగాల దాడికి సంబంధించిన ఫొటోలను మావోయిస్ట్ పార్టీ విడుదల చేసింది. తమపై డ్రోన్లతో దాడులు చేశారని ఆరోపి

Read More

Gold Price : పండగొచ్చినా తగ్గని బంగారం ధరలు

పండగలు, శుభకార్యాలు వస్తున్నాయంటే చాలు మహిళలు బంగారం షాపుల వద్ద క్యూ కట్టేస్తారు. అయితే.. కొద్ది రోజులుగా బంగారం ధరలు ఏ మాత్రం తగ్గకపోగా పెరుగుతూ పోతు

Read More

సంక్రాంతి తర్వాత ప్రభుత్వంపై పోరాటం పెంచుతా : చంద్రబాబు

తిరుపతి : సంక్రాంతి పండగకు తమ సొంతూరు నారావారిపల్లెకు వెళ్లిన టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు కీలక కామెంట్స్ చేశారు. మీడియాపై చంద్రబాబు అసహనం వ్యక్

Read More

ఇక పై సార్, మేడమ్ వద్దు.. టీచర్ అని పిలవండి

కేరళ బాలల హక్కుల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై స్కూళ్లల్లో సార్, మేడమ్ అనే పదాలు వాడొద్దని.. ఉపాధ్యాయులను టీచర్ అని పిలవాలని పేర్కొంది. రాష

Read More

ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్..

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 6 వరకు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. బడ్జెట్ సమావేశాలపై  కేంద్రమంత్రి

Read More

నాగపూర్లో జ్యేష్ట పశువైద్య ప్రతిష్టాన్ ట్రస్ట్ అవార్డుల ప్రదానోత్సవం

మహారాష్ట్రలోని నాగపూర్లో జాతీయస్థాయి 'జ్యేష్ట పశువైద్య ప్రతిష్టాన్' ట్రస్ట్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మ

Read More

కంఝవాలా ఘటనపై కేంద్ర హోంశాఖ సీరియస్..11 మంది పోలీసులు సస్పెండ్

 ఢిల్లీలో డిసెంబర్ 31న జరిగిన కంఝవాలా కారు ఘటనపై  కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సీరియస్ అయింది. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన  11 మంద

Read More

లిక్కర్ స్కాం : విజయ్ నాయర్ బెయిల్పై విచారణ వాయిదా

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో జైలులో ఉన్న విజయ్ నాయర్ సీబీఐ స్పెషల్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈడీ అతడిని కోర

Read More

గంగా విలాస్ క్రూయిజ్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ప్రపంచంలోనే అత్యంత పొడవైన రివర్ క్రూయిజ్ అయిన ఎంవీ గంగా విలాస్‌ను ప్రధాని నరేంద్ర మోడీ  వీడియో కాన్ఫరెన్స్

Read More