దేశం

134 సీట్లతో ఆప్ ఘన విజయం

బీజేపీకి 104, కాంగ్రెస్ కు 9  15 ఏండ్ల బీజేపీ పాలనకు బ్రేక్  న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధి

Read More

కోట్లాది మంది ఉద్యోగాలకు ఎసరు.. రాబోయే రోజుల్లో పెరగనున్న ప్రభావం

హీట్​ వేవ్​ ప్రభావం ప్రపంచంలో కెల్లా మనదేశంపైనే ఎక్కువ ఫార్మా రంగంలో ఇప్పటికే నష్టాలు వరల్డ్ బ్యాంక్​ క్లైమేట్ రిపోర్టులో వెల్లడి తిరువనంత

Read More

పోలవరం ప్రాజెక్ట్‭ను ఒక రాష్ట్ర కోణంలోనే చూడలేం: సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ, వెలుగు: ఏపీ సర్కార్ చేపడుతున్న పోలవరం ప్రాజెక్ట్​ ను ఒక రాష్ట్రం కోణంలోనే చూడలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పోలవరంతో తమకు ముంపు సమస్

Read More

బొగ్గు బ్లాకుల వేలంతో రాష్ట్రాలకే ప్రయోజనం: ప్రహ్లాద్ జోషి

సింగరేణిని ప్రైవేటు చేయం అందులో రాష్ట్ర వాటా 51%, కేంద్రం వాటా 49 %  వేలం ద్వారా కోల్ బ్లాక్స్ కేటాయిస్తే  నష్టమేంటి? దేశమంతా ఇదే వ

Read More

లక్ష ఎకరాలకు నీళ్లిస్తామని చెప్పి మోసం చేసినవ్‌‌‌‌: వివేక్‌‌‌‌

సంజయ్ పాదయాత్ర వల్లే ఫాం హౌస్‌‌‌‌ నుంచి సీఎం బయటకొచ్చిండు గారడీ మాటలతో జనాన్ని మళ్లీ మోసం చేస్తుండని ఫైర్‌‌‌&

Read More

రేపే గుజరాత్, హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు(డిసెంబర్ 8) వెలువడనున్నాయి.  మొత్తం 182  స్థానాలకు ఓట్ల లెక్కింపు జరగనుంది. ఓట్ల లెక్కింపు కోసం అధికార

Read More

కర్ణాటక సీఎం మహారాష్ట్రను విడగొట్టేలా మాట్లాడుతున్నరు: సుప్రియా సూలే

ఢిల్లీ: కర్ణాటక, మహారాష్ట్ర రెండు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయి.. అయినా రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలు ఎగదోస్తూ..  ఎందుకు ఘర్షణలకు అవక

Read More

ఢిల్లీ లిక్కర్ స్కాం: అమిత్ అరోరాకు మరో వారం కస్టడీ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ స్కాం, మనీ లాండరింగ్ కేసులో అమిత్ అరోరా ఈడీ కస్టడీని పొడిగించింది కోర్టు. మరో వారం రోజుల ఈడీ కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు అను

Read More

సాధారణ రైతు కొడుకు నేడు ఉపరాష్ట్రపతి: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

ఢిల్లీ: ఓ సాధారణ రైతు కొడుకు నేడు భారత ఉప రాష్ట్రపతి అయ్యారని కేంద్ర మంత్రి పీయూష్ గోయాల్ కొనియాడారు. రాజ్యసభ చైర్మన్ గా తొలిసారి బాధ్యతలు చేపట్టిన ఉప

Read More

సింగరేణి ప్రైవేటీకరణ సాధ్యం కాదు:ప్రహ్లాద్ జోషి

సింగరేణి ప్రైవేటీకరణపై తెలంగాణ ఎంపీలు చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని,అర్థరహితమని  కేంద్ర బొగ్గుశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. బొగ్గు గనుల

Read More

ఎంసీడీని అవినీతిరహితంగా తీర్చిదిద్దుతాం : అరవింద్ కేజ్రీవాల్

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించడం పై  సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఈ సందర్భంగా ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు

Read More

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఆప్ విజయం

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది.   ఎలక్షన్ కమీషన్  డేటా ప్రకారం మొత్తం 250 వార్డుల్లో మెజార్టీ

Read More

సింగరేణి వేలాన్ని ఆపండి: ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి

లోక్ సభలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి  న్యూఢిల్లీ: సింగరేణి కోల్ మైన్స్ వేలంలో పెద్దఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉత

Read More