దేశం
ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని మోడీ
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండవ దశ(చివరి దశ) ఎన్నికల్లో ప్రధాని మోడీ అహ్మదాబాద్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు పెద్ద స
Read Moreపిల్ల కోతితో పులి పిల్ల ఫ్రెండ్షిప్
స్నేహానికి వయసుతో గానీ, లింగంతో గానీ సంబంధం లేదని ఏ విధంగా చెప్తామో.. జాతులకు కూడా ఎలాంటి సంబంధముండదు. ఈ విషయాన్ని రెండు జంతువులు నిరూపిస్తున్నాయి. మా
Read Moreసోషల్ మీడియాలో గొర్రెల కాపరి డాన్స్ వైరల్
సినిమా పాటలకు డాన్స్ చేయడం వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కామనైపోయింది. ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ తదితర ప్లాట్ ఫామ్స్లో పోస్ట్ చేసే ఇలాం
Read Moreగుజరాత్లో మొదలైన రెండో దశ పోలింగ్
గుజరాత్ లో రెండో దశ పోలింగ్ మొదలైంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ స్టేషన్ల వద్ద బారులుతీరారు. 14 జిల్లాల పరిధిలోని 93 అసె
Read Moreగెహ్లాట్తో విభేదాలపై సచిన్ పైలట్ వ్యాఖ్య
జోడో యాత్రను సక్సెస్ చేస్తమని కామెంట్ చేసిన కాంగ్రెస్ లీడర్ రాజస్థాన్ కాంగ్రెస్లో అందరూ కలిసే ఉన్నారని వివరణ న్యూఢిల్లీ: రాజ
Read More93 అసెంబ్లీ సీట్లలో పోలింగ్
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో, చివరి దశ పోలింగ్కు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. 14 జిల్లాల పరిధిలోని 93 అసెంబ్లీ సీట్ల లో
Read Moreకాంగ్రెస్ నేతలకు ఖర్గే హెచ్చరిక
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడిగా తన తొలి సమావేశంలోనే పార్టీ నేతలకు మల్లికార్జున ఖర్గే గట్టి వార్నింగ్ ఇచ్చారు. బాధ్యతతో పని చేయాలని లేదా పక్కకి తప్ప
Read Moreడబ్బుల్లేక డాక్టర్ చదువుకు దూరమైన యువతి
కుభీర్, వెలుగు : మహారాష్ట్రకు సరిహద్దులో ఉన్న ఆ గ్రామంలో ఓ దళిత కుటుంబానికి చెందిన సరస్వతీ పుత్రికకు లక్ష్మీ కటాక్షం కరువైంది. రెక్కాడితే గానీ డొక్కాడ
Read Moreజీ–20 సమిట్ నిర్వహణపై ఆల్ పార్టీ మీటింగ్
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది సెప్టెంబర్లో జరగబోయే జీ–20 సమిట్కు ఇండియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సదస్సుకు సంబంధించి సలహాలు, సూచనలు, చర్చలు, వ్యూహాలను ఖర
Read Moreదేశవ్యాప్తంగా నేవీ డే సంబురాలు
ఢిల్లీ : దేశవ్యాప్తంగా నేవీ డే సంబురాలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఢిల్లీలోని నేషనల్ వార్ మెమొరియల్ దగ్గర అమరవీరులకు నేవీ సిబ్బంది నివాళులర్పి
Read Moreసీఎం, డిప్యూటీ సీఎం.. టెస్ట్ డ్రైవ్
ముంబై, నాగ్ పూర్ నగరాలను అనుసంధానిస్తూ నిర్మించిన ‘హిందూ హృదయ సామ్రాట్ బాలా సాహెబ్ థాక్రే మహారాష్ట్ర సమృద్ధి మహా మార్గ్’ ను ఈనెల 11న ప్రధా
Read Moreచాయ్తో పేపర్పై మోడీ బొమ్మ గీసిన మౌర్య
కాగితంపై బొమ్మ గీయాలంటే పెన్సిల్, రంగులు కావాలంటారు చాలామంది. కానీ, మధ్యప్రదేశ్ లోని రాంజీ ప్రాంతానికి చెందిన సింటూ మౌర్య మాత్రం బొమ్మ గీయడానికి
Read Moreఒకే వ్యక్తిని పెళ్లాడిన ట్విన్ సిస్టర్స్
మహారాష్ట్రలోని సోలాపూర్లో ఇద్దరు పెళ్లికూతుళ్లూ ఒక వ్యక్తినే పెళ్లి చేసుకున్నారు. వినడానికి వింతగా ఉన్నా ఇదే నిజం. ఇద్దరి పోలికలు ఒకేలా ఉండటం చా
Read More












