దేశం

గుజరాత్లో మొదలైన రెండో దశ పోలింగ్

గుజరాత్ లో  రెండో దశ పోలింగ్ మొదలైంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ స్టేషన్ల వద్ద బారులుతీరారు. 14 జిల్లాల పరిధిలోని 93 అసె

Read More

గెహ్లాట్​తో విభేదాలపై​ సచిన్​ పైలట్ వ్యాఖ్య

జోడో యాత్రను సక్సెస్​ చేస్తమని కామెంట్​ చేసిన కాంగ్రెస్​ లీడర్​ రాజస్థాన్​ కాంగ్రెస్​లో అందరూ కలిసే ఉన్నారని వివరణ   న్యూఢిల్లీ: రాజ

Read More

93 అసెంబ్లీ సీట్లలో పోలింగ్​

అహ్మదాబాద్: గుజరాత్​ అసెంబ్లీ ఎన్నికల రెండో, చివరి దశ పోలింగ్​కు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. 14 జిల్లాల పరిధిలోని 93 అసెంబ్లీ సీట్ల లో

Read More

కాంగ్రెస్ నేతలకు ఖర్గే హెచ్చరిక

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడిగా తన తొలి సమావేశంలోనే పార్టీ నేతలకు మల్లికార్జున ఖర్గే గట్టి వార్నింగ్ ఇచ్చారు. బాధ్యతతో పని చేయాలని లేదా పక్కకి తప్ప

Read More

డబ్బుల్లేక డాక్టర్ చదువుకు దూరమైన యువతి

కుభీర్, వెలుగు : మహారాష్ట్రకు సరిహద్దులో ఉన్న ఆ గ్రామంలో ఓ దళిత కుటుంబానికి చెందిన సరస్వతీ పుత్రికకు లక్ష్మీ కటాక్షం కరువైంది. రెక్కాడితే గానీ డొక్కాడ

Read More

జీ–20 సమిట్​ నిర్వహణపై ఆల్ పార్టీ మీటింగ్

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది సెప్టెంబర్​లో జరగబోయే జీ–20 సమిట్​కు ఇండియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సదస్సుకు సంబంధించి సలహాలు, సూచనలు, చర్చలు, వ్యూహాలను ఖర

Read More

దేశవ్యాప్తంగా నేవీ డే సంబురాలు

ఢిల్లీ : దేశవ్యాప్తంగా నేవీ డే సంబురాలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఢిల్లీలోని నేషనల్ వార్ మెమొరియల్ దగ్గర అమరవీరులకు నేవీ సిబ్బంది నివాళులర్పి

Read More

సీఎం, డిప్యూటీ సీఎం.. టెస్ట్ డ్రైవ్

ముంబై, నాగ్ పూర్ నగరాలను అనుసంధానిస్తూ నిర్మించిన ‘హిందూ హృదయ సామ్రాట్ బాలా సాహెబ్ థాక్రే మహారాష్ట్ర సమృద్ధి మహా మార్గ్’ ను ఈనెల 11న ప్రధా

Read More

చాయ్‌తో పేపర్‌‌పై మోడీ బొమ్మ గీసిన మౌర్య

కాగితంపై బొమ్మ గీయాలంటే పెన్సిల్, రంగులు కావాలంటారు చాలామంది. కానీ, మధ్యప్రదేశ్‌ లోని రాంజీ ప్రాంతానికి చెందిన సింటూ మౌర్య మాత్రం బొమ్మ గీయడానికి

Read More

ఒకే వ్యక్తిని పెళ్లాడిన ట్విన్ సిస్టర్స్

మహారాష్ట్రలోని సోలాపూర్‭లో ఇద్దరు పెళ్లికూతుళ్లూ ఒక వ్యక్తినే పెళ్లి చేసుకున్నారు. వినడానికి వింతగా ఉన్నా ఇదే నిజం. ఇద్దరి పోలికలు ఒకేలా ఉండటం చా

Read More

మహిళా మార్చ్‭కి సిద్ధమవుతున్న ప్రియాంకా గాంధీ

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రజల్లో ఇదే జోష్‭ను కంటిన్యూ చేసేందుకు ప్రియాంక గాంధీ రంగంలోకి దిగబోతున్నారు. ప్

Read More

ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన సీఎం

స్మార్ట్ సిటీ మిషన్ కింద డూన్ కనెక్ట్ ఎలక్ట్రిక్ బస్సులను ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి డెహ్రాడూన్‭లోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి జె

Read More

జీ20 సదస్సుపై రేపు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‭లో కేంద్రం రేపు అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. దీనికి దాదాపు 40 పార్టీల అధ్యక్షులను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్ర

Read More