దేశం
బీజేపీకి కటీఫ్ చెప్పాక ఆ పదవెందుకు.. నితీశ్ కు పీకే ప్రశ్న
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మధ్య గతకొంతకాలంగా మాటల యుద్దం నడుస్తోంది. ఇద్దరూ ఒకరిపై ఒకరు తీవ్ర
Read Moreమధ్యప్రదేశ్లో రోడ్డు ప్రమాదం : లక్ష రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించిన సీఎం
మధ్యప్రదేశ్లోని రీవా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష రూప
Read Moreవచ్చే నెల 20 నుంచి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్
ఆసియాలో జరిగే అతిపెద్ద ఫిలిం ఫెస్టివల్స్ లో ఒకటైన ఇండియా ఇంటర్ నేషనల్ ఫిలిం ఫెస్టివల్ తేదీ ఖరారైంది. నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలో 53వ ఇంటర్ నే
Read Moreరిలయన్స్ జియో 5జీ సేవలు ప్రారంభం
ప్రముఖ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో సేవలను మరింతగా విస్తరించింది. కస్టమర్లకు మరింత చేరువగా 5జీ సేవలను ప్రారంభించింది. దీంతో మరిన్ని ప్రాంతాల్లో ఈ సేవల
Read Moreబీహార్ లో జిల్లాకో మెడికల్ కాలేజీ, ఆస్పత్రి : నితీష్ కుమార్
బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రజలకు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీతో పాటు ఆస్పత్రిని ప్రారంభించనున్నట్లు చెప్పారు.&nbs
Read Moreఢిల్లీలో కాలుష్యాన్ని అరికట్టేందుకు చర్యలు
దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం క్రమంగా మళ్లీ పెరుగుతోంది. దీపావళి కన్నా ముందే ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ పడిపోయిందని అధికారులు తెలిపారు. ఎయిర్ క్వాలిటీ ఇం
Read Moreపెరుగుతున్న గుండె పోటు మరణాలు.. కారణాలేంటి?
దేశంలో గుండె పోటుతో చనిపోతున్న వారి సంఖ్య ఈ మధ్య కాలంలో క్రమంగా పెరుగుతోంది. వయసుతో సంబంధం లేకుండా.. చిన్నవయసులోనే చాలా మంది ప్రాణాలు కోల్పతున్నారు. ఏ
Read More10 లక్షల ఉద్యోగాల కోసం మెగా రిక్రూట్మెంట్ డ్రైవ్
రోజ్ గార్ మేళా డ్రైవ్ ను ప్రధాని మోడీ ఇవాళ ప్రారంభించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో 10 లక్షల ఉద్యోగాల కోసం ఈ మెగా రిక్రూట్మెంట్ డ్రైవ్ జరుగనుంది. ప
Read Moreట్రాఫిక్ నిబంధనలపై గుజరాత్ సర్కార్ కీలక నిర్ణయం
దేశవ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలుచేస్తున్న సమయంలో.. గుజరాత్ సీఎం తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ఒక వారం రోజుల పాటు ట్రాఫిక్
Read Moreరూ.10 ఇచ్చి బర్గర్ ఆర్డర్ చేసిన చిన్నారి... ఆ తర్వాత ఏమైందంటే...
ఆపదలో ఉన్న వాళ్లను ఆదుకోవాలి, పేదవారికి సాయం చేయాలి, ఆకలితో అలమటిస్తున్న దీనులకు తిండి పెట్టాలన్న మాటలను చాలా మంది చెప్తారు. కానీ ఓ వ్యక్తి మాత్రం దాన
Read Moreరాష్ట్రపతిగా నియమించండంటూ పర్యావరణవేత్త పిటిషన్
దేశానికి రాష్ట్రపతి కావాలన్న కోరిక చాలా మందికి ఉంటుంది. అయితే ఆ కలను నెరవేర్చుకోవడం కోసం ఓ పర్యావరణవేత్త పెద్ద సాహసమే చేశాడు. తనను రాష్ట్రపతిగా నియమిం
Read Moreభోపాల్లో పార్టీ బలాన్ని పెంచుకునేందుకు ఎంఐఎం ప్రయత్నాలు
2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు భోపాల్లో పార్టీ బలాన్ని పెంచుకునేందుకు ఎంఐఎం ఇప్పట్నుంచే ఓటర్లను ఆకర్షించే పనిలో పడింది. అందులో భాగంగా ఆ పా
Read Moreకర్నాటకలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కర్నాటకలో కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం రాయిచూర్ జిల్లా యెరాగెరా నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభించారు
Read More












