దేశం
హిమాచల్ అసెంబ్లీ ఎన్నికలు: 4న బీజేపీ మేనిఫెస్టో విడుదల
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన బీజేపీ మేనిఫెస్టోను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నవంబర్ 4న (శుక్రవారం) సిమ్లాలో విడుద
Read Moreభర్త అంగీకారం లేకున్నా ముస్లిం మహిళలు విడాకులు తీసుకోవచ్చు : కేరళ హైకోర్టు
ముస్లిం మహిళల విడాకులకు సంబంధించి కేరళ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఇక పై ముస్లిం మహిళలు విడాకులు తీసుకోవాలనుకుంటే.. భర్త అంగీకారం అవసరం లేదని
Read Moreఢిల్లీ సర్కారు కీలక నిర్ణయం.. కార్మికులకు రూ.5వేల ఆర్థిక సాయం
ఢిల్లీలో చలికాలం తీవ్రరూపు దాలుస్తోంది. ఇప్పటికే పలు ఉపశమన చర్యలను చేపట్టిన కేజ్రీవాల్ సర్కార్ తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. నిర్మాణ పనులపై నిషేధ
Read Moreజంతువుల కోసం కజిరంగా నేషనల్ పార్క్లో ప్రత్యేక ఏర్పాట్లు
కాలానికి తగ్గట్టుగా జంతువులను సంరక్షిస్తోన్న అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్ లో శీతాకాలం సందర్భంగా అధికారులు పలు ఏర్పాట్లు చేస్తున్నారు. చలికాలంలో జం
Read Moreపద్మనాభస్వామి ఊరేగింపు.. రన్ వే మూసివేత
తిరువనంతపురం : ప్రపంచంలోనే అత్యధిక సంపద కలిగిన దేవుడు శ్రీ అనంత పద్మనాభస్వామి. ఆయన ఊరేగింపు అంటే ఆషామాషీగా ఉండదు. చివరకు విమానాలు సైతం ఆకాశంలో ఎగరడం మ
Read Moreనలుగురు నిషేధిత పీఎఫ్ఐ సభ్యుల ఆచూకీపై రివార్డు ప్రకటించిన ఎన్ఐఏ
బీజేపీ యువమోర్చా కార్యకర్త ప్రవీణ్ నెట్టార్ హత్య కేసులో నిషేధిత నలుగురు పీఎఫ్ఐ సభ్యుల గురించి సమాచారం అందించిన వారికి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్
Read Moreఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి: ప్రధాని మోడీ
సంప్రదాయం, సాంకేతికత రెండూ ఉన్న ప్రదేశం బెంగళూరు అని ప్రధాని మోడీ న్నారు. ఇన్వెస్ట్ కర్ణాటక 2022 సమ్మిట్లో మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న
Read Moreజార్ఖండ్ సీఎంకు ఈడీ సమన్లు
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. మైనింగ్ లీజు లావాదేవీల్లో మనీ లాండరింగ్ కు సంబంధించి విచారణకు హాజరుకా
Read Moreకర్నాటకలో కేబుల్ బ్రిడ్జిపైకి కారు
కర్నాటకలో కేబుల్ బ్రిడ్జిపైకి కారు యెల్లపురాలో ఘటన స్థానికుల అభ్యంతరంతో దించేసిన టూరిస్టులు కేసు నమోదు చేసి, కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు
Read Moreపునీత్కు కర్నాటక రత్న అవార్డు
పునీత్ భార్యకు ‘కర్నాటక రత్న’ అవార్డు అందజేత బెంగళూరు : ప్రముఖ కన్నడ యాక్టర్ పునీత్ రాజ్కుమార్కు కర్నాటక రాష్ట్ర అత్యున్నత
Read Moreనేపాల్ ప్రధాని రేసులో వందేండ్ల పెద్దాయన
ఈ నెల 20న పార్లమెంట్ ఎన్నికలు కాట్మండు : నేపాల్ పార్లమెంటరీ ఎన్నికల్లో మాజీ ప్రధాని ప్రచండతో పోరాడేందుకు స్వాతంత్ర్య సమర యోధుడు, వందేండ్ల వయసు దాటిన
Read Moreకేజ్రీవాల్ పార్టీకి 50 కోట్లు ఇచ్చిన : సుకేశ్ చంద్రశేఖర్
కేజ్రీవాల్ పార్టీకి 50 కోట్లు ఇచ్చిన సత్యేంద్ర జైన్ బెదిరించి రూ.10 కోట్లు తీసుకున్నడు ఆర్థిక మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్ సంచలన
Read Moreమాన్ గఢ్ స్థూపం ఇక జాతీయ స్మారకం
మాన్ గఢ్ కీ గౌరవ్ గాథాలో ప్రకటించిన ప్రధాని మోడీ జైపూర్ : రాజస్థాన్ లోని మాన్ గఢ్ వద్ద బ్రిటిష్ పాలకులకు ఎదురుతిరిగిన1500 మంది గిరిజన ఫ్రీడం ఫై
Read More












