దేశం

యాపిల్ తోటలు, ఇండ్లు వదిలి జమ్మూకు పండిట్​ల వలస

శ్రీనగర్ : దక్షిణ కాశ్మీర్​లోని చౌదరీ గుండ్​లో కొద్దిరోజుల కిందటి వరకూ 8 హిందూ కుటుంబాలు, 25 ముస్లిం కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు ఆ ఊర్లో హిందువులెవరూ లే

Read More

దశాబ్దాలుగా టెర్రరిజంతో పోరాడుతున్నం - జై శంకర్

టెర్రర్​ కష్టాల గురించి ఇండియాకే ఎక్కువ తెలుసు ఆర్థిక సాయాన్ని అడ్డుకోవాలె రాజకీయాలకతీతంగా  ఒక్కటై ఫైట్​ చేయాలె  విదేశాంగ మంత్రి

Read More

డీఎంకే లీడర్​ వివాదాస్పద కామెంట్స్.. తర్వాత సారీ చెప్పిన నేత సైదాయి

చెన్నై : బీజేపీలో చేరిన హీరోయిన్లు నలుగురూ ఐటమ్ ​లేనంటూ డీఎంకే లీడర్​ సైదాయి సాదిక్​ శుక్రవారం వివాదాస్పద కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్​ను కుష్బూ ట్వి

Read More

ఉచిత హామీల అంశాన్ని ఓటర్ల విజ్ఞతకే వదిలేయండి

ఈసీకి కాంగ్రెస్ సూచన న్యూఢిల్లీ : ఎన్నికల టైంలో రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలను నియంత్రించే అధికారం ఎన్నికల కమిషన్‌‌ (ఈసీ)కి లేదని కాంగ్

Read More

కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ నేతల వినతి

కొనుగోళ్లు కట్టుకథ.. బైపోల్ రిజల్ట్స్​ మార్చలేరు:  కేంద్ర మంత్రి రాజీవ్ చంద్ర శేఖర్ బీజేపీపై బురద జల్లే ప్రయత్నం: అరుణ్ సింగ్  న్య

Read More

పార్టీ ఫిరాయింపులకు మాస్టర్ కేసీఆర్ : కిషన్ రెడ్డి

ఎమ్మెల్యేలను కొనేందుకు కేసీఆర్ లాగా మా దగ్గర అవినీతి డబ్బు లేదు  ఆయన వేసే డ్రామాలు, సినిమాలకు భయపడం  పార్టీ ఫిరాయింపుల విషయంలో కేసీఆర

Read More

పోలీసులందరికీ ఒకే యూనిఫామ్ ఉండాలనేది నా సూచన : ప్రధాని మోడీ

‘చింతన్ శివిర్‌’‌లో ప్రతిపాదించిన ప్రధాని మోడీ పోలీసులందరికీ ఒకే యూనిఫామ్ ఉండాలనేది నా సూచన. ఇలానే ఉండాలని నేను రాష్ట్రాలపై ఒ

Read More

హజారియా స్టీల్స్ ప్లాంట్ ప్రాజెక్ట్ కు భూమి పూజ చేసిన మోడీ

రాబోయే రోజుల్లో దేశంలో స్టీల్ ఉత్పత్తిని డబుల్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. గుజరాత్ లోని సూరత్ లో నిప్పన్ స్టీల్స్

Read More

ఎమ్మెల్యేల కొనుగోలుపై ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ

న్యూఢిల్లీ:  ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై బీజేపీ జాతీయ నాయకత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. టీఆర్ఎస్ ఓటమి భయంతో తప్పుడు ప్రచారాలక

Read More

అజ్మీర్‌ దర్గాలో చాదర్‌ సమర్పించిన ఎమ్మెల్సీ కవిత

రాజస్థాన్: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇవాళ అజ్మీర్‌లోని ఖ్వాజా మొహియుద్దీన్‌ చిస్తీ దర్గాను సందర్శించారు. ఆమెకు దర్గా

Read More

కేరళలో పీఎఫ్ఐ రాష్ట్ర మాజీ కార్యదర్శి రవూఫ్ అరెస్ట్

కేరళలో పీఎఫ్ఐ రాష్ట్ర మాజీ కార్యదర్శి రవూఫ్ ను ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. పాలక్కాడ్ జిల్లాలోని అతని ఇంటి దగ్గర రవూఫ్ ను అరెస్ట్ చేసినట్టు తెలుస్త

Read More

నేరాలను అరికట్టేందుకు కొత్త టెక్నాలజీని యూజ్ చేస్తున్నామన్న మోడీ

హర్యానాలోని సూరజ్ కుండ్ లో చింతన్ శివిర్ రెండో రోజు కొనసాగుతోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన చింతన్ శివిర్ జరుగుతోంది. ఈ కార్యక్రమంలో వివిధ

Read More

గురుకుల పాఠశాల ముందు తల్లిదండ్రులు, ప్రజాసంఘాల ధర్నా

సోషల్​ వెల్ఫేర్​ హాస్టల్​ భవనంపై నుంచి పడి విద్యార్థిని మృతి చెందిన ఘటనపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు

Read More