దేశం
‘సాధ్యమైనంత త్వరగా’ అనే పదానికి అర్థం లేకుండా చేస్తున్నరు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ‘అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ నెలల తరబడి పెండింగ్లో పెట్టడం కరెక్టేనా..?’ అని కేంద్రాన్ని సుప్రీంకోర్టు సీజేఐ జస్
Read Moreప్రతి జంటా ముగ్గుర్ని కనాలి.. జననాల రేటు తగ్గితే జాతి అంతరిస్తుంది: మోహన్ భగవత్
న్యూఢిల్లీ: దేశంలో ప్రతి జంటా ముగ్గురు పిల్లలను కనాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భగవత్ సూచించారు. ప్రస్తుతం ఉన్న 2.1 జననాల రేటు
Read Moreఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే ఎన్డీయేకు 324 సీట్లు: ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే
న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే మొత్తం 543 సీట్లలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 324 సీట్లు సాధించి మళ్లీ అధ
Read Moreనేనెప్పుడూ అలా చెప్పలేదు.. 75 ఏళ్లకు రిటైర్మెంట్పై ఆరెస్సెస్ చీఫ్ యూటర్న్!
ప్రధాని మోదీ వయసు 75 ఏళ్లకు చేరుకుంటుండటంతో రిటైర్మెంట్ పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మోదీ పదవీ విరమణ చేస్తారా.. బాధ్యతలు వేరొకరికి అప్పగిస్తారా అ
Read Moreదేశవ్యాప్తంగా వానలే వానలు.. ఉత్తరాదిన 4 రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్.. సౌతోలో ఐదు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ !
ఉత్తరాఖండ్, హిమాచల్, పంజాబ్, హర్యానాలకు హెచ్చరిక.. యెల్లో అలర్ట్ జారీ ఢిల్లీలోనూ భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ దక్షిణాదిలో భారీ నుంచి అతి భార
Read Moreబీహార్ మంత్రిపై దాడి..కిలోమీటర్ వరకు కాన్వాయ్ ని వెంబడించిన స్థానికులు
రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి స్థానిక ఎమ్మెల్యేతో కలిసి పరామర్శకు వెళ్లిన మినిష్టర్ ఆలస్యంగా రావడంపై గ్రామస్థుల ఆగ్రహం కిలోమీటర్ మేర కాన
Read Moreపాపా జాన్స్ పిజ్జా మళ్ళీ వచ్చేస్తుంది: 8 ఏళ్ళకి రిఎంట్రీ.. పదేళ్లలో 650 స్టోర్లు..
ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద పిజ్జా డెలివరీ కంపెనీ అయిన పాపా జాన్స్ ఇండియాలోకి తిరిగి రాబోతుంది. సుమారు ఎనిమిది ఏళ్ల తర్వాత ఈ అమెరికా కంపెనీ
Read Moreఇండిగో విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం.. గాల్లోనే ఇంజన్ ఫెయిల్.. వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్..
అహ్మదాబాద్ ఘటన మరవకముందే, విమాన ప్రయాణాల్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ సాంకేతిక లోపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తన్నాయి. ఈ తరుణంలోనే 150 మందితో సూరత్ నుండి దు
Read Moreఆర్బీఐ మాజీ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు.. రష్యా ఆయిల్ కొనటం మానేయాలని సూచన!
Raghuram Rajan : భారతదేశంపై అమెరికా 50% సుంకాలు విధించడం "వేకప్ కాల్" అని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. అమెరికా ప్రక
Read Moreబర్త్ డే సెలబ్రేషన్స్ టైంలోనే కుప్పకూలిన బిల్డింగ్ : కేక్ తింటూనే 18 మంది మృతి..
ముంబైకి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న విరార్ సిటీలో బుధవారం అర్ధరాత్రి ఓ భవనం కూలి పన్నెండు మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఏడాది వయసున్న ఒక
Read Moreవిద్యార్థులకు అమెరికా షాక్.. స్టూడెంట్ వీసా గడువుపై కొత్త లిమిట్స్, ఇక అలా కుదరదు..!
అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ వీసాల గడువు విషయంలో కొత్త నిబంధనలు తీసుకురావాలని చూస్తోంది. దీంతో విదేశాల నుంచి అమెరికాకు వచ్చిన విద్యార్థులతో పాటు ఇతర
Read Moreజమ్మూ కాశ్మీర్లో భారీ ఎన్ కౌంటర్.. భద్రతా దళాల చేతిలో ఇద్దరు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా దళాల చేతిలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. గురువారం (ఆగస్ట్ 28) బందిపోరా గురేజ్ సెక్టార
Read Moreభారీ వర్షాలకు కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం.. 12 మంది మంది మృతి
ముంబై: వినాయక చవితి వేళ మహారాష్ట్రలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షాలకు నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలడంతో 12 మంది మరణించారు. పాల్ఘర్ జిల్లాలోన
Read More












