
దేశం
వక్ఫ్ చట్టంపై రచ్చ.. దద్దరిల్లిన జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ
శ్రీనగర్: వక్ఫ్ చట్టంపై సోమవారం జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ దద్దరిల్లింది. ఈ చట్టానికి వ్యతిరేకంగా రూలింగ్ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) ఎమ్మెల్యేలు ని
Read Moreతమిళనాడు మంత్రి కేఎన్ నెహ్రూ ఇంట్లో ఈడీ సోదాలు
చెన్నై: డీఎంకే సీనియర్ నేత, తమిళనాడు మున్సిపల్ శాఖ మంత్రి కేఎన్ నెహ్రూకు చెందిన నివాసాల్లో సోమవారం ఈడీ సోదాలు చేసింది. చెన్నై. తిరుచిరాపల్లి, కోయంబత్త
Read Moreఅభివృద్ధికి ఆరోగ్యమే పునాది: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: ప్రతీ అభివృద్ధి చెందుతున్న సమాజానికి మంచి ఆరోగ్యమే పునాది అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సోమవారం &ls
Read Moreవన్ నేషన్.. వన్ బంజారా’ చేయండి : మాజీ ఎంపీ రవీంద్ర నాయక్
బంజారా, లంబడాల భాషను 8వ షెడ్యూల్లో చేర్చాలి: మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ న్యూఢిల్లీ, వెలుగు: ‘వన్ నేషన్ &ndash
Read Moreపారిపోకండి.. ఉద్యోగాలివ్వండి.. బీహార్ సర్కారుకు రాహుల్ గాంధీ డిమాండ్
వైట్ టీ షర్ట్ యాత్రలో పాల్గొని, నిరుద్యోగులకు సందేశం ఉద్యోగాలిచ్చేంతవరకూ సర్కారుపై ఒత్తిడి పెంచాలి రాజ్యాంగం దేశ ఆత్మ అని వెల్లడి.. స
Read Moreభారీగా పెరిగిన వంట గ్యాస్ సిలిండర్ ధర
పెట్రోల్, డీజిల్పై లీటర్కు రూ.2 పెరిగిన ఎక్సైజ్ డ్యూటీ పెట్రో భారం కంపెనీలే భరిస్తాయన్న కేంద్రం హైదరాబాద్, వెలుగు: కే
Read Moreదేశంలో 26 శాతం మందికి హై బీపీ.. 23 శాతం మందికి షుగర్
25 లక్షల మంది హెల్త్ చెకప్లను పరిశీలించిన అపోలో హాస్పిటల్స్ 26 శాతం మందికి హైబీపీ, 23 శాతం మందికి డయాబెటిస్ 66 శాతం మందికి లివర్ కొలెస్
Read Moreప్రసన్న శంకర్ విడాకుల వివాదం: దోస్తులతోనూ శృంగారం చేయాలన్నడు.. భార్య దివ్య సంచలన వ్వ్యాఖ్యలు
చెన్నైకు చెందిన టెక్ బిలియనీర్ ప్రసన్న శంకర్ విడాకుల వివాదం దేశవ్యాప్తంగా సం చలనంగా మారిన విషయం తెలిసిందే. తన భార్య వేరొకరితో సంబంధం పెట్టుకుందని, అంద
Read Moreబెంగళూరుకు ఏంటీ దరిద్రం: భార్యా బాధితుల వరస ఆత్మహత్యలు.. అందరూ పెద్ద పెద్ద ఉద్యోగస్తులే !
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో భార్యా బాధితుల వరుస ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. అతుల్ సుభాష్ ఆత్మహత్య వార్తల్లో నిలిచిన నెలల వ్యవధిలో
Read MoreNaxalites surrender: ఛత్తీస్గఢ్లో 26 మంది మావోయిస్టుల లొంగుబాటు
చత్తీస్ గఢ్ లో మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. చత్తీస్ గఢ్ లోని దంతెవాడలో 26మంది మావోయిస్టులు లొంగిపోయారు. దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్త
Read Moreదేశ ప్రజలపై కేంద్రం బాదుడు.. గ్యాస్ ధరలు పెంపు.. ఎల్పీజీ సిలిండర్పై 50 రూపాయలు పెరిగింది
న్యూఢిల్లీ: దేశ ప్రజలంతా శ్రీరామ నవమి పండుగను జరుపుకున్న మరుసటి రోజే సామాన్య, మధ్య తరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఊహించని షాకిచ్చింది. ఎల్పీజీ గ్యాస్
Read Moreవెజ్ బిర్యానీలో చికెన్ ముక్క.. సీన్ లోకి పోలీసుల ఎంట్రీ.. ఏం జరిగిందంటే..
నోయిడాలో ఓ మహిళ ఆర్డర్ చేసిన వెజ్ బిర్యానీలో చికెన్ ముక్క వచ్చిందన్న వార్త రెండు రోజుల క్రితం నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే.. ఈ ఎపిసోడ్ లో కీలక
Read Moreలీటర్ పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీ 2 రూపాయలు పెంపు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ డ్యూటీని పెంచింది. లీటర్ పెట్రోల్, లీటర్ డీజిల్ ధరపై 2 రూపాయల ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతూ కే
Read More