దేశం

గరీబీ హఠావో అన్నరు కానీ..  పేదలను దోచుకున్నరు : ప్రధాని నరేంద్ర మోదీ

కాంగ్రెస్​కు పేదలు అభివృద్ధిలోకి రావడం ఇష్టముండదు: మోదీ ముంబై/న్యూఢిల్లీ:  కాంగ్రెస్​ పార్టీ ‘గరీబీ హఠావో’ అనే నినాదమిస్తూ..

Read More

వాట్సాప్ పై నిషేధానికి నో..పిల్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: వాట్సాప్‌ను నిషేధించేలా కేందప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ పిల్‌ను

Read More

ఢిల్లీ మేయర్​గా మహేశ్ ఖించీ

బీజేపీ అభ్యర్థి కిషన్​పాల్​పై 3 ఓట్ల తేడాతో గెలుపు ఢిల్లీకి తొలి దళిత మేయర్​గా రికార్డు న్యూ ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ కొత్త మేయర్​గా ఆమ్​

Read More

మోదీ తన జీవితంలో ఎప్పుడూ  రాజ్యాంగం చదవలే : రాహుల్ గాంధీ

అందుకే అందులో ఏముంటుందో ఆయనకు తెల్వదు: రాహుల్ గాంధీ    రాజ్యాంగం కాపీపై కామెంట్లు చేస్తూ దేశ మహామహులను బీజేపీ అవమానిస్తున్నదని ఫైర్ &nb

Read More

దండకారణ్యంలో మరో రెండు కొత్త బేస్​ క్యాంపులు

మావోయిస్టులపై పోరుకు దూకుడు పెంచిన కేంద్రం  భద్రాచలం,వెలుగు :  చత్తీస్​గఢ్​ దండకారణ్యంలో మావోయిస్టులపై పోరు కొనసాగించేందుకు కేంద్ర హ

Read More

సర్కార్ బడిలో ట్యాబ్ పాఠాలు

మెదక్, సిద్దిపేట, యాదాద్రి జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్  రాష్ట్రంలో 3 జిల్లాల్లో 100  స్కూల్స్  సెలెక్ట్  మేఘశాల ట్రస్ట్ ఆధ్వ

Read More

పొల్యూషన్ ఎఫెక్ట్ .. ఢిల్లీలో స్కూళ్లు బంద్

నేటి నుంచి స్టేజ్ 3 ఆంక్షలు అమలు  న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. గాలి నాణ్యత సూచి 452కి చేరుకుంది. దట్టమైన పొగమంచు

Read More

కలెక్టర్​పై దాడి తప్పే.. కానీ కేసులెందుకు : కిషన్ రెడ్డి

గ్రామస్తులతో సీఎం మాట్లాడి సమస్య ఏంటో తెలుసుకోవాలి ఫార్ములా రేసు కేసులో గవర్నర్ నిర్ణయంపై తొందరెందుకు? ఆలస్యమైనంత మాత్రానా బీజేపీ,బీఆర్ఎస్ ఒక్క

Read More

Hydrogen Train: మన దేశంలో హైడ్రోజన్ రైళ్లు వచ్చేశాయ్.. ఫస్ట్ రైలు ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే..!

Hydrogen Train: రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఇందులో భాగంగా దేశంలో త్వరలోనే  హైడ్రోజన్ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోక

Read More

పిల్లలూ చిల్డ్రన్స్ డే గుడ్‌న్యూస్.. పరీక్షల్లో 15 శాతం సిలబస్ తగ్గింపు

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2025 బోర్డు పరీక్షలు రాసే 10, 12 తరగతుల విద్యార్థులకు బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. సిలబస్‌లో 15శాత

Read More

పిల్లలతో వెళ్తున్న స్కూల్ బస్సులో మంటలు.. చిల్డ్రన్స్ డే రోజే ఘటన

గురువారం(నవంబర్ 14) ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో పిల్లలతో వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగాయి. ఉదయం 7:30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక

Read More

అంబులెన్స్‌లో పేలిన ఆక్సిజన్ సిలిండర్.. ప్రాణాలతో బయటపడ్డ నిండు గర్భిణీ

మహారాష్ట్ర జల్గావ్ జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. అంబులెన్స్‌లో గర్భిణి, ఆమె కుటుంబ సభ్యులు ప్రయాణిస్తుండగా మంటలు చెలరేగాయి. ఆ మంటల వేడికి అందులో

Read More

కన్ఫర్డ్ ఐఏఎస్‌‌‌‌గా చంద్రశేఖర్ రెడ్డికి పదోన్నతి..ఉత్తర్వులు రిలీజ్ చేసిన డీవోపీటీ

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణకు చెందిన సీనియర్ అధికారి కె.చంద్రశేఖర్ రెడ్డి కన్ఫర్డ్ ఐఏఎస్‌‌‌‌గా పదోన్నతి కల్పిస్తున్నట్లు కేంద్రం వ

Read More