దేశం
ఆపరేషన్ మహదేవ్ టైమింగ్ సరికాదు : ఎస్పీ ఎంపీ అఖిలేశ్ యాదవ్
న్యూఢిల్లీ: ‘ఆపరేషన్ మహదేవ్’ టైమింగ్ సరికాదని సమాజ్ వాదీ పార్టీ ఎంపీ అఖిలేశ్ యాదవ్ అన్నారు. ఆ మిలిటరీ యాక్షన్తో
Read Moreగాజాపై మోదీ మౌనం సిగ్గుచేటు.. భయంతో నైతిక విలువలను వదిలిపెట్టారు: సోనియా గాంధీ
మానవత్వానికి అవమానం జరిగితే ఊరుకుంటారా? పాలస్తీనాపై స్పష్టమైన వైఖరి తెలియజేయాలని డిమాండ్ న్యూఢిల్లీ: గాజాలో జరుగుతున్న నరమేధంపై ప్రధాని మోద
Read Moreమెక్డొనాల్డ్స్ మూయించండి.. ఆపరేషన్ సిందూర్పై చర్చలో కాంగ్రెస్ ఎంపీ హుడా డిమాండ్
న్యూఢిల్లీ: పార్లమెంటులో ఆపరేషన్ సిందూర్ చర్చలో అమెరికన్ ఫుడ్ చైన్ కంపెనీ మెక్డొనాల్డ్స్ ఊహించని విధంగా లక్ష్యంగా మారింది. కాంగ్రెస్ ఎంపీ
Read Moreఇబ్బందుల్లో కాంగ్రెస్.. మనీశ్ తివారీ పోస్ట్ వైరల్..
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ పై చర్చ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుండగా ఆ పార్టీ నేతలే దానిని ఇబ్బందుల్లోకి న
Read Moreటెర్రరిజం ఎప్పటికీ విజయవంతం కాదు.. నేషనల్ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్ ఫరూక్ అబ్దుల్లా
శ్రీనగర్: టెర్రరిజం ఎప్పటికీ విజయవంతం కాదు అని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) ప్రెసిడెంట్ ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. పహల్గాం టెర్రర్ అటాక్ కు పాల్పడిన వారి
Read Moreఆపరేషన్ సిందూర్తో పాక్ మెడలు వంచినం.. యుద్ధం ఆపాలని ఏ దేశ నాయకుడూ చెప్పలేదు: ప్రధాని మోదీ
మనం కొట్టిన దెబ్బకు కాళ్ల బేరానికి వచ్చింది: ప్రధాని మోదీ జేడీ వాన్స్ ఫోన్ చేసి.. పాక్ భారీ దాడి చేస్తుందన్నారు అదే జరిగితే ప్రతిస్పందన మరింత త
Read More40 వేలకు పైగా శాలరీ.. ఇదేం బలుపు.. అంత మందిని క్యూలో ఉంచి.. ఏం పని ఇది !
రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక.. టికెట్ కౌంటర్లలో అయితే రద్దీ సమయంలో క్యూ లైన్లు కనిపిస్తుంటాయి. ఎంత ఆన్ల
Read Moreఆ టైంలోనే జగదీప్ ధంఖర్ నిష్క్రమణకు ముహూర్తం పెట్టారా?..జూలై21న సాయంత్రం 5 గంటలకు ఏం జరిగింది..?
జూలై21న సాయంత్రం 5 గంటలకు ఏం జరిగింది..? ఆ టైంలోనే జగదీప్ ధంఖర్ నిష్క్రమణకు ముహూర్తం పెట్టారా?..దంఖర్ రాజీనామా వెనక పెద్ద కథే ఉందన్నది ఉత్త ప్రచారమేనా
Read Moreభారత్ దాడులతోనే పాక్ కాళ్ల బేరానికి వచ్చింది :ప్రధాని మోదీ
భారత్ దాడులతో నే పాక్ కాళ్ల బేరానికి వచ్చిందన్నారు ప్రధాని మోదీ. ఏప్రిల్ 22 న పహల్గాం దాడి తర్వాత 22 నిమిషాల్లోనే ప్రతీకారం తీర్చుకున్నామన్నారు
Read Moreదేశ వ్యతిరేకులెవరో నేను చూపిస్తా: ప్రధాని మోదీ
ఆపరేషన్ సింధూర్ భారత్ విజయం.. ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేశాం..భారత్ సైన్యం ధైర్య సాహసాలకు ఇది నిదర్శనం అని ప్రధాని మోదీ అన్నారు. వానాకాలం పార్లమెంట
Read Moreప్రధాని మోడీకి ధైర్యం ఉంటే.. ట్రంప్ అబద్దాలకోరు అని చెప్పాలి: రాహుల్ గాంధీ
ఆపరేషన్ సిందూర్ పై లోక్ సభలో చర్చ వాడివేడిగా సాగింది.. మంగళవారం ( జులై 29 ) ఆపరేషన్ సిందూర్ పై సభలో మాట్లాడుతూ ప్రధాని మోడీపై ఫైర్ అయ్యారు రాహుల్ గాంధ
Read Moreఏసీ వేసుకుని డాక్టర్ మెుద్దు నిద్ర.. ఆసుపత్రిలో యాక్సిడెంట్ బాధితుడు మృతి
ఉత్తరప్రదేశ్లోని మీరట్లో లాలా లజపతి రాయ్ మెమోరియల్ (LLRM) మెడికల్ కాలేజీలో డాక్టర్ల నిర్లక్ష్యం బయటపడింది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక
Read More3 నెలల్లో రూ.19 కోట్లు స్వాహా: డిజిటల్ అరెస్ట్ పేరుతో మహిళా డాక్టర్ మోసం..
గుజరాత్కు చెందిన ఓ డాక్టర్ మార్చి 15 నుండి జూన్ 25 వరకు అంటే మూడు నెలల్లో రూ.19.25 కోట్లు పోగొట్టుకుంది. గుజరాత్లోని గాంధీనగర్
Read More












