దేశం

కేంద్రం వీటిని నిషేధించింది.. 25 యాప్స్‌‌ బ్యాన్

న్యూఢిల్లీ: ఉల్లు, ఆల్ట్‌‌, మూడ్‌‌ఎక్స్‌‌, దేశీఫ్లిక్స్‌‌ సహా 25 ఓటీటీ ప్లాట్‌‌ఫామ్స్‌‌, య

Read More

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది..భద్రతాదళాలు అప్రమత్తంగా ఉండాలి: సీడీఎస్ చౌహాన్

న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతోందని, భద్రతాదళాలు 24x7, 365 రోజులు అలర్ట్​గా ఉండాలని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ సూచించారు.

Read More

అయ్యో పాపం..! 12వ అంతస్తు నుంచి పడి.. ముంబైలో నాలుగేండ్ల పాప దుర్మరణం

ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో దారుణం చోటుచేసుంది. నైగావ్ ఈస్ట్‌‌లో ఉన్న నవ్‌‌కర్ సిటీ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌‌ 12 వ అ

Read More

స్కూల్ పైకప్పు కూలి ఏడుగురు స్టూడెంట్లు మృతి.. రాజస్తాన్‌‌లో ప్రమాదం

జైపూర్: రాజస్తాన్​లో ఘోర ప్రమాదం జరిగింది. ఝలావర్​లోని పీప్లోడీ ప్రైమరీ స్కూల్​ పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. శుక్రవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ఏడుగురు

Read More

జమ్మూ కాశ్మీర్‌లో లాండ్‎మైన్ బ్లాస్ట్.. ఒక భారత జవాన్ మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‎లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది.‎ పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి ల్యాండ్‎మైన్ పేలింది. మంద

Read More

మీరు హైరైజ్ అపార్ట్ మెంట్స్ లో ఉంటున్నారా.. మీ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి.. లేకపోతే..

మహారాష్ట్ర రాష్ట్రం.. ముంబై సిటీ శివార్లలోని నలసోవరా ఏరియా.. ఓ గేటెడ్ కమ్యూనిటీ.. ఇక్కడ హైరైజ్ టవర్స్ ఉన్నాయి.. ఈ బిల్డింగ్ లో జరిగిన ఘటన ఇప్పుడు దేశా

Read More

అంతా సీన్ లేదు.. అంతా మీడియా ఆర్భాటమే: ప్రధాని మోడీపై రాహుల్ విమర్శలు

న్యూఢిల్లీ: ప్రధాని మోడీపై లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో జరిగిన ఓ కార్యక్రమంలో రా

Read More

ఆపరేషన్ సిందూర్ స్టిల్ కంటిన్యూ.. పాక్ రెచ్చగొడితే దాడికి భారత దళాలు సిద్ధం: సీడీఎస్ అనిల్ చౌహాన్

న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడికి కౌంటర్‎గా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‎పై సీడీఎస్ అనిల్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం (జూలై 25) ఢిల

Read More

ఆ టూరిస్ట్ ప్రదేశాలకు వెళ్లకండి: భారతీయులకు ఇండియన్ ఎంబసీ ట్రావెల్ అడ్వైజరీ జారీ

న్యూఢిల్లీ: థాయిలాండ్-కంబోడియా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాలు సరిహద్దుల్లో పరస్పరం భీకర దాడులు చేసుకుంటున్నాయి. థాయ్, కంబోడియ

Read More

మోదీ ప్రభుత్వం కుట్రతోనే జనగణనను ఆపేసింది: రాహుల్ గాంధీ

దేశవ్యాప్తంగా జనగణనతోపాటు కులగణను చేపట్టాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. జనగణనతోనే దేశం ఎక్స్ రే, స్కానింగ్ రిపోర్టు తెలుస్తుంది..సరైన డేటా ఉన

Read More

విమానాలు ఏంటీ ఇలా భయపెడుతున్నాయ్: మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం

జైపూర్: మరో ఎయిరిండియా విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. విమానం గాల్లోకి లేచిన 18 నిమిషాల్లోనే సాంకేతిక లోపం తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చ

Read More

క్లాసులు జరుగుతుండగా..కూలిన స్కూల్ పైకప్పు.. ఏడుగురు విద్యార్థులు మృతి,15మందికి గాయాలు

రాజస్థాన్‌లోని ఝలావర్ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం(జూలై25) ఉదయం క్లాసులు నడుస్తుండగా ఆకస్మికంగా భవనం పై

Read More

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : ఎగ్జిమ్ బ్యాంకులో ఆఫీసర్ పోస్టులు భర్తీ..

ముంబయిలోని ఇండియన్ ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.   పోస్టుల సంఖ్య: 06 ఎలిజిబిలిటీ: గుర్తింపు పొం

Read More