దేశం
ఈ మహిళను కారుతో గుద్ది చంపేశారా : ఆర్థిక వ్యవహారాలే కారణమా..?
డబ్బు కోసం మనిషి ఎంతకైనా దిగజారే రోజులు ఇవి. డబ్బు కోసం సొంతవారిని సైతం చంపుతున్నవారు ఎక్కువవుతున్నారు. ఇటీవల కాలంలో జరిగిన చాలావరకు హత్యలకు కారణం ఆర్
Read Moreడౌట్ వస్తే కాల్చి పారేయండి : ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన కేంద్రం
ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్,పాకిస్తాన్ బార్డర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దులోని భారత పౌరులను లక్ష్యంగా చేసుకుని పాక్ కాల్పులు జరుపుత
Read Moreఈ గుడిలో ప్రసాదం నేలపైనే ఎందుకు పెడతారు.. దేవుడి దర్శనం కిటికీలో నుంచే చూడాలి..?
భారతదేశం ఎన్నో చారిత్రక దేవాలయాలు ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో శ్రీకృష్ణుడి ఆలయాల్లో ఉడుపి ఒకటి. ఈ దేవాలయానికి చాలా విశిష్టత ఉంది. ఇక్
Read Moreకేదార్ నాథ్ కంటే ఎత్తులో ఉండే.. ఈ తుంగనాథ్ ఆలయం ఎంత మందికి తెలుసు.. శివయ్య దర్శనం అంటే సాహసమే అని చెప్పాలి..
హిందువులకు చాలా దేవాలయాలున్నాయి. ప్రతి దేవాలయానికి చరిత్ర.. ప్రాధాన్యత.. ఆధ్యాత్మిక కథలు ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా పురాతన శివాలయాలు  
Read Moreఆపరేషన్ సిందూర్పై..ఆల్ పార్టీ మీటింగ్
ఆపరేషన్ సిందూర్ పై ఢిల్లీలో అఖిలపక్ష సమావేశమైంది. పార్లమెంట్ లోని భవనంలో రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. ఈ సమావేశనాకి కేంద్ర హోంమం
Read Moreలాహోర్ లో బాంబుల మోత... మూడు చోట్ల పేలుళ్లు.. ఎయిర్ పోర్ట్ మూసివేత
పాకిస్థాన్: లాహోర్ నగరంలో బాంబుల మోత దద్దరిల్లుతోంది. భారత.. పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నెలకొన్నాయి. ఈ సమయంలో పాకిస్తాన్ లోని
Read MoreUttarakhand : గంగోత్రి వెళ్తుండగా కూలిన హెలికాప్టర్.. స్పాట్లోనే ఐదుగురు మృతి
ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీలో ఘోర ప్రమాదం జరిగింది. హెలికాప్టర్ కుప్పకూలిపోవడంతో ఐదుగురు ప్రయాణికులు స్పాట్ లోనే చనిపోయారు. ప్రైవేట్ హెలికాప్టర్ డ
Read Moreసుందరాంగులతో కళకళలాడుతున్న హైదరాబాద్.. భాగ్యనగరంలో అందాల భామలు
మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ సిద్దమైంది. తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 10 వ తేదీనుంచి హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలు
Read Moreఓబుళాపురం మైనింగ్ కేసులో..ఐఏఎస్ శ్రీ లక్ష్మీ పాత్రపై మరోసారి విచారణ జరపండి: హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశం
హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశం న్యూఢిల్లీ, వెలుగు: ఓబుళాపురం మైనింగ్ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మి పాత్రపై మరోసారి సమగ్ర విచారణ చేపట్టాలని సుప్రీంక
Read Moreటెన్షన్లు మరింత పెంచే ఉద్దేశం లేదు : అజిత్ ధోవల్
తిరిగి దాడి చేస్తే తీవ్రస్థాయిలో ప్రతీకారం తీర్చుకుంటం పాకిస్తాన్కు భారత భద్రతా సలహాదారు వార్నింగ్ న్యూఢిల్లీ: పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థ
Read Moreఎల్వోసీ వెంబడి పాక్ ఆర్మీ కాల్పులు ...నలుగురు చిన్నారులు సహా 13 మంది భారత పౌరులు మృతి
మరో 50 మందికి పైగా గాయాలు.. ఇండ్లు, వాహనాలు ధ్వంసం భయాందోళనలో కాశ్మీర్ సరిహద్దు ప్రాంత నివాసులు శ్రీనగర్: జమ్మూ-కాశ్మీర్లోని లైన
Read Moreపహల్గాం దాడి మృతులకు నిజమైన నివాళి .. శుభం ద్వివేది భార్య అశాన్య
కాన్పూర్: ఆపరేషన్సిందూర్.. పహల్గాం దాడిలో మరణించిన వారికి నిజమైన నివాళి శుభం ద్వివేది భార్య అశాన్య అన్నారు. తన భర్త ఎక్కడ ఉన్నా ఈ రోజు ప్రశాంతంగా ఉంట
Read Moreకాశ్మీరానికి సిందూరం
పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో జరిపిన భారత్ క్షిపణి దాడుల దెబ్బకు షాక్ తిన్న ఆ దేశం అత్యవసర పరిస్థితిని ప్రకటించి ముఖ్యమైన కొన్ని వి
Read More












