నాసిక్: ఆక్సిజన్ ట్యాంకర్ లీక్ కావడంతో 22 మంది పేషెంట్లు మృతి చెందిన ఘటన మహారాష్ట్రలోని నాసిక్లో బుధవారం చోటుచేసుకుంది. నాసిక్లోని డాక్టర్ జాకీర్ హుస్సేన్ ఆస్పత్రిలో ఆక్సిజన్ ట్యాంకర్ నుంచి సిలిండర్లు నింపుతున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 22 మంది రోగులు చనిపోయారని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ ఘటన గురించి మహారాష్ట్ర మంత్రి డాక్టర్ రాజేంద్ర షింఘానే స్పందించారు. ‘ఇది దురదృష్టకరమైన ఘటన. దీనిపై పూర్తి రిపోర్టును తెలుసుకునే పనిలో ఉన్నాం. ఈ ఘటనపై విచారణకు ఆదేశించాం. దీనికి బాధ్యులైన వారిని విడిచిపెట్టం’ అని షింఘానే స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
హాస్పిటల్లో ఆక్సిజన్ లీక్.. 22 మంది పేషెంట్లు మృతి
- దేశం
- April 21, 2021
లేటెస్ట్
- రిజర్వేషన్లు ఉండాలంటే బీజేపీని ఓడించాలి : జి.చెన్నయ్య
- ఎమ్మెల్యే కాకున్నా హరీశ్ను మంత్రిని చేసిన చరిత్ర కాంగ్రెస్ది : బండి సుధాకర్ గౌడ్
- మత తత్వ బీజేపీకి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి: రంజిత్ రెడ్డి
- సికింద్రాబాద్లో 11 నామినేషన్లు రిజెక్ట్..
- కొడుకును రోకలి బండతో కొట్టి చంపిన తండ్రి.. ఎందుకంటే
- ది 100 చిత్రం టీజర్ లాంచ్
- ముదిరాజ్లను బీసీ–ఎలో చేర్చొద్దు
- ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ ఇంజినీర్.. బిల్డింగ్ NOCకి రూ.5 లక్షలు డిమాండ్
- పీజీ చేసిన వారికి గుడ్న్యూస్..
- వ్యవసాయ పొలంలో రైతు ఆత్మహత్య
Most Read News
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్
- 45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్
- సికింద్రాబాద్ లోని ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- KKR vs PBKS: ఐపీఎల్ చరిత్రలోనే అద్భుతం.. 262 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసిన పంజాబ్
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు