మంథని, వెలుగు: మంథని పట్టణానికి చెందిన నిఖిల్ ఓషివ్ కు క్రియేటివ్ డిజిటల్ మార్కెటర్ ఆఫ్ ది ఇయర్–2025 అవార్డు దక్కింది. డిజిటల్మార్కెటింగ్రంగంలో ప్రతిభ కనబరిచినందుకు గాను ఢిల్లీలో బ్రాండ్మన్ ఆర్గనైజేషన్ వారు అవార్డు అందించినట్లు ఆయన తెలిపారు.
యువత డిజిటల్ మార్కెటింగ్ లో ఎదగాలని సూచించారు. నిఖిల్ఓషివ్ను మంథని వ్యాపారులు అభినందించారు.
