నిజామాబాద్ ట్రెండ్స్ : డి.అరవింద్ లీడ్.. కవిత వెనుకంజ

నిజామాబాద్ ట్రెండ్స్ : డి.అరవింద్ లీడ్.. కవిత వెనుకంజ

నిజామాబాద్ లోక్ సభ ఎన్నికల ఫలితాల ఆరంభ ట్రెండ్స్ లో బీజేపీ లీడ్ లో కొనసాగుతోంది. ఉదయం 9 గంటలకు వచ్చిన ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ లీడ్ లో ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి కవిత వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీ మూడోస్థానంలో కొనసాగుతున్నారు.