నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకీల్.. తీన్మార్ మల్లన్నపై విరుచుకు పడ్డారు. కేటీఆర్ కుటుంబం జోలికొస్తే మల్లన్నని మూడు ముక్కలుగా నరుకుతానంటూ తీవ్ర పద జాలంతో మండి పడ్డారు. జర్నలిస్టు ముసుగులో మంత్రులు, ఎమ్మెల్యేలపై తప్పుడు ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. మంత్రి అని కూడా కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ఇష్టా రాజ్యాంగ మాట్లాడితే ఇకపై ఊరుకునేది లేదని ఈడ్చు కోచ్చి కొడతానని అన్నారు. ప్రభుత్వం వెంటనే తీన్మార మల్లన్నపై పీడీయాక్ట్ కేసు నమోదు చేయాలన్నారు. కేటీఆర్ కుమారుడు హిమాన్ష్ చిన్న పిల్లవాడని.. ఆయనపై విమర్శలు చేయడం సరికాదని అన్నారు..బిజెపి ఇదే సంస్కారం నేర్పిస్తుందా అంటూ ప్రశ్నించారు. బీజేపీ ఎంపీ అర్వింద్ జిల్లాకు ఒక్క అభివృద్ధి పని చేయలేదన్నారు. బీజేపీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాల్లో నిరుద్యోగ దీక్ష చేయాలన్నారు.
ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఈడ్చుకొచ్చి కొడుతా..
- తెలంగాణం
- December 27, 2021
లేటెస్ట్
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- రూ.20 వేల కోట్లు పెట్టినా.. గంగానది ఎందుకు క్లీన్ కాలే: జైరాం రమేశ్
- సిప్లాలో వాటా అమ్మకం
- శనివారం క్లైమాక్స్ షూట్
- మరోసారి మమ్ముట్టితో..
- డై హార్డ్ ఫ్యాన్స్ కోసం..
- బీజేపీ మీడియా కో ఆర్డినేటర్పై కేసు
- రికార్డుస్థాయిలో వాహన అమ్మకాలు
- హాలీవుడ్ సిరీస్లో..
- తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీగా గెలిపించండి
Most Read News
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- Ananya Nagalla: అందాల ఆరబోత కాదు.. అందమైన రాత కూడా.. అనన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా!
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- సీమా హైదర్ గురించి సంచలన విషయాలు
- Good Health : జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా లేదా.. ఎందుకు తినకూడదు అంటే..!
- దంపతులు సంతోషంగా ఉండాలంటే చేయాల్సిన వ్రతం ఇదే... ఎప్పుడంటే..
- T20 World Cup 2024: సెమీస్ చేరేది ఆ నాలుగు జట్లే.. జోస్యం చెప్పిన భారత మహిళా కెప్టెన్
- Ester Noronha: ఒంటరిగా ఉండలేకపోతున్నా.. నాకు పెళ్లి చేసుకోవాలనుంది!