ఢిల్లీ: తమ కూతురిని ఓ ఆధ్యాత్మిక ఆశ్రమంలో బంధిచారని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు తల్లిదండ్రులు. నిజామాబాద్ కు చెందిన మీనవతి, రాంరెడ్డి అనే దంపతులు తమ కూతురిని ఢిల్లీకి చెందిన ఓ ఆశ్రమ వ్యవస్థాపకుడు వీరేంద్ర దీక్షిత్ బంధించాడని కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఇప్పటికే వీరేంద్రపై అత్యాచారంతో పాటు పలు కేసులు నమోదైనట్లు పిటీషన్ లో తెలిపారు. తమ కూతురిపై డ్రగ్స్ ప్రయోగించి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. కేసును విచారణకు స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు… కేంద్రానికి, ఢిల్లీ ప్రభుత్వానికి, సీబీఐకి నోటీసులు జారీచేసింది ప్రధాన న్యాయమూర్తి బెంచ్. పిటిషన్ పై రెండు వారాలలో స్పందించాలని ఆదేశించింది కోర్ట్. కేసు విచారణను ఏప్రిల్ 13కు వాయిదావేసింది.
ఆశ్రమంలో కూతురిని బంధించారంటూ పేరెంట్స్ ఫిర్యాదు
- దేశం
- February 29, 2020
లేటెస్ట్
- PBKS vs RCB: పంజాబ్ను మట్టికరిపించిన బెంగళూరు.. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం
- కాంగ్రెస్ లో చేరిన అజ్మీరా ఆత్మారాం నాయక్
- కేటీఆర్ రోడ్ షోలో ఉద్రిక్తత.. వ్యతిరేకంగా నినాదాలు
- దేశం సురక్షితంగా ఉండాలంటే మళ్లీ మోదీ రావాలె : తమిళిసై సౌందరరాజన్
- వచ్చి ఉద్యోగంలో చేరండి..ఉద్యోగులకు ఎయిర్ ఇండియా పిలుపు
- కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి మోసం చేసింది : కేసీఆర్
- PBKS vs RCB: చితక్కొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. పంజాబ్ టార్గెట్ 242
- కూటమికి చెక్ చెప్పేలా జగన్ ప్లాన్.. ప్రచార షెడ్యూల్లో మార్పు..
- OMG : ఆ అడవి మొత్తం శవాలే.. గుట్టలుగా పడి ఉంటాయి.
- కడుపులో నట్టలు(నులి పురుగులు) ఎలా చేరుతాయి..తొలగించాలంటే ఏం చేయాలి
Most Read News
- హైదరాబాద్లో మళ్లీ మొదలైన వాన
- బాచుపల్లి ఘటనలో ఆరుగురు అరెస్ట్..
- పోలింగ్ కోసం తెలంగాణ-ఏపీ మధ్య ప్రత్యేక రైళ్లు
- మెదక్ నుంచి గుంటూరుకు తరలిస్తున్న రూ.8 కోట్ల నగదు పట్టివేత
- 23 ఏళ్ల తరువాత అక్షయ తృతీయ రోజున .. శుక్రుడు,బృహస్పతి అస్తమయం
- Actress Swathi: ఛీ.. నీ బతుకు.. కలర్స్ స్వాతిపై షాకింగ్ కామెంట్ చేసిన నెటిజన్
- అక్షయ తృతీయ రోజు బంగారం ఒక్కటే కాదు.. ఈ ఐదు కొనుగోలు చేసినా అదృష్టం కలిసొస్తుందంట..!
- PBKS vs RCB: ఐపీఎల్లో ఆసక్తికర సమరం.. ఓడిన జట్టు ప్లే ఆఫ్ నుంచి ఔట్
- ఏం ఆటయ్యా అది : కెఎల్ రాహుల్ పై లక్నో ఓనర్ ఆగ్రహం.. వీడియో వైరల్
- Aashu Reddy: పేరు మార్చుకున్న బోల్డ్ బ్యూటీ.. ఇకనైనా కలిసొచ్చేనా?