నిజామాబాద్

అతివలకు అండగా.. జెండర్ కమిటీలు

గ్రామం నుంచి జిల్లాస్థాయి వరకు కమిటీల ఏర్పాటు కామారెడ్డిలో తొలి విడతలో రెండు మండలాల్లో కౌన్సిలింగ్ సెంటర్లు  కామారెడ్డి, వెలుగు: మ

Read More

పాపం కామారెడ్డి జిల్లా మహిళ.. IAS కోసం చదివి ఎలా అయిపోయిందో చూడండి.. కలెక్టర్ జాబ్ వచ్చిందనే భ్రమలో..

IAS, IPS జాబ్స్ కొట్టాలని ఎందరో కలగా పెట్టుకుంటారు. అందుకోసం రాత్రి, పగలు తేడా లేకుండా చదువుతుంటారు. ఇష్టాయిష్టాలను పక్కనపెట్టి.. ఫ్యామిలీకి, ఫ్రెండ్స

Read More

కబడ్డీ పోటీల నిర్వహణ అభినందనీయం : డీఎస్పీ మధుసూదన్

డీఎస్పీ మధుసూదన్​ ఆర్మూర్, వెలుగు : భీమన్న ఉత్సవాల్లో భాగంగా ప్రతీ ఏడాది చేపూర్​ గ్రామంలో మీనుగు అమ్మన్న పెద్ద రాజన్న జ్ఞాపకార్థం జిల్లాస్థాయి

Read More

మహిళ హత్య కేసులో ముగ్గురు అరెస్ట్

నవీపేట్, వెలుగు : మండలంలో గత నెల 24న జరిగిన మహిళ హత్య కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి తెలిపారు. బుధవారం విలేకరులకు ఏసీపీ

Read More

మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలి : ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి

ప్రభుత్వ సలహాదారుడు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి బాన్సువాడ, వెలుగు : మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, ప్రభుత్వం అన్ని విధాలుగ

Read More

సుదర్శన్ రెడ్డికి శుభాకాంక్షల వెల్లువ

నిజామాబాద్, వెలుగు : గవర్నమెంట్ సలహాదారుడిగా బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డిని బుధవారం నిజామాబాద్​ ప్రజాప్రతినిధులు, లీడర్లు కలిసి శుభా

Read More

భక్తులతో కిటకిటాడిన కేదారీశ్వర ఆశ్రమం

​నందిపేట, వెలుగు : ప్రసిద్ధ పుణ్యక్ష్రేతం కేదారీశ్వర ఆశ్రమం బుధవారం భక్తులతో కిటకిటలాడింది. ఆశ్రమ వ్యవస్థాపకులు మంగి రాములు మహరాజ్ విజయదశమి రోజున చేపట

Read More

జాగృతిలో చేరిన బీఆర్ఎస్ నేతలు

నిజామాబాద్, వెలుగు: పలువురు బీఆర్​ఎస్​ నేతలు బుధవారం నిజామాబాద్ నగరంలోని జాగృతి ఆఫీస్​లో తెలంగాణ జాగృతి పార్టీలో చేరగా అధ్యక్షురాలు కవిత కండువాలు కప్ప

Read More

నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా కార్తీకం దేదీప్యమానం

ఉమ్మడి నిజామాబాద్​ జిల్లావ్యాప్తంగా కార్తీక పౌర్ణమి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. బుధవారం తెల్లవారు జామునుంచే భక్తులతో ఆలయాలు కిటకిటలాడా

Read More

రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు జిల్లా జట్టు ఎంపిక

పిట్లం, వెలుగు : రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జట్టును ఎంపిక చేసినట్లు ఖోఖో అసోసియేషన్​ ప్రధాన కార్యదర్శి  పీడీ అతీఖుల్లా త

Read More

విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి : డీఈవో రాజు

డీఈవో రాజు సదాశివనగర్, వెలుగు : చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలని డీఈవో రాజు విద్యార్థులకు సూచించారు. మంగళవారం రామారెడ్డి మండల కేంద్రంలో అ

Read More

ప్రభుత్వ గోదాముల్లో పంటలు నిల్వ చేసుకోవాలి : శ్యామ్కుమార్

ఐసీఎం ప్రోగాం డైరెక్టర్ శ్యామ్​కుమార్ సదాశివనగర్, వెలుగు :  మార్కెట్​లో గిట్టు బాటు ధర లేకపోతే ప్రభుత్వ గోదాముల్లో పంటలు నిల్వ చేసుకోవాలన

Read More

విద్యార్థులు చెడు వ్యసనాలకు లోనుకావొద్దు

కామారెడ్డిటౌన్​, వెలుగు :  విద్యార్థులు చెడు వ్యసనాలకు లోనుకావొద్దని  జిల్లా మానసిక వైద్యాధికారి డాక్టర్​ రమణ పేర్కొన్నారు. మంగళవారం  

Read More