నిజామాబాద్
కోనాపూర్ లో వృథాగా పోతున్న సాగునీరు
బాన్సువాడ రూరల్, వెలుగు: బాన్సువాడ నియోజకవర్గంలో లోటు వర్షపాతం నమోదైంది. రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిప
Read Moreరైతుల పోరాటంతోనే పసుపు బోర్డు ఏర్పాటు : సీపీఐ ఎంఎల్
సీపీఐఎంఎల్ నాయకులను ముందస్తు అరెస్టు చేయడం అన్యాయం ఆర్మూర్, వెలుగు: పసుపు బోర్డు ప్రారంభోత్సవానికి కేంద్రమంత్రి అమిత్షా వస్తున్నారని స
Read Moreభీంగల్ లో సివిల్ కోర్టు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
బాల్కొండ, వెలుగు: నిజామాబాద్ జిల్లా భీంగల్ లో జూనియర్ సివిల్ కోర్టు ఏర్పాటుకు రాష్ట్ర సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు న్యాయ శాఖ కార్యదర్శి తి
Read Moreగురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
బాల్కొండ, వెలుగు: తెలంగాణ రాష్ట్ర గురుకుల బాలబాలికల స్కూళ్లల్లో సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గురుకుల కన్వీనర్ గంగా శంకర్ ఆదివారం ఒక ప్ర
Read Moreగ్రామాల్లో కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలి: అమృత
జిల్లా యూత్ కాంగ్రెస్ ఇన్చార్జి అమృత పిట్లం, వెలుగు: యూత్ కాంగ్రెస్ నాయకులు సమన్వయంతో పని చేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ
Read Moreసదాశివనగర్ మండలంలో ఘనంగా బీరప్ప ఉత్సవాలు ప్రారంభం
సదాశివనగర్, వెలుగు : సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డిలో ఆదివారం బీరప్ప ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కుర్మ సంఘం మండల అధ్యక్షుడు కందూరి బీరయ్య ఈ
Read Moreపసుపు రైతుల సంబురం..కేంద్ర మంత్రి అమిత్షాకు ఘనస్వాగతం
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ కేంద్రంగా ఆదివారం ఏర్పాటు చేసిన పసుపు బోర్డు జాతీయ బోర్డు ఆఫీస్ రైతులను సంబురంలో ముంచెత్తించింది. ఆర్యానగర్లో
Read Moreనాలుగు పంచాయతీలను తెలంగాణకు ఇవ్వండి : తుమ్మల
అమిత్షాను కోరిన తుమ్మల నిజాబామాద్, వెలుగు : భద్రాచలం పరిసరాల్లోని, ఏపీలో కలిసిన యాటపాక, కన్నాయ
Read Moreమావోయిస్టులు ఆయుధాలు వదిలితేనే చర్చలు: అమిత్ షా
దేశంలోని నక్సలిజంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని మరోసారి స్పష్టం చేశారు అమిత్షా. 2026 నాటికి నక్సలిజాన్ని తుదముట్టిస్తామన్నారు. సరెండర్ అవండి లేదంటే.. అం
Read Moreపసుపు బోర్డు ఏర్పాటుతో..నిజామాబాద్ కు పసుపుకు అంతర్జాతీయ గుర్తింపు: అమిత్షా
నిజామాబాద్లో పసుపుబోర్డు ఏర్పాటుతో అక్కడి పసుపుకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుందన్నారు కేంద్రమంత్రి అమిత్షా. ఆదివారం (జూన్29) నిజామాబాద్లో ప
Read Moreనిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించిన అమిత్ షా
నిజామాబాద్ లోని వినాయకనగర్ లో ఏర్పాటు చేసిన జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని కేంద్రమంత్రి అమిత్ షా ప్రారంభించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి.. పసుపు ఉ
Read Moreఅమిత్షా పర్యటనకు భారీ బందోబస్తు..సీఆర్పీఎఫ్తో పాటు 8 జిల్లాల పోలీసులు
నిషేదాజ్ఞలు.. ట్రాఫిక్ నియంత్రణ నిజామాబాద్, వెలుగు: జాతీయ పసుపు బోర్డు ఆఫీస్ ప్రారంభించేందుకు ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్షా ఇ
Read Moreవనమహోత్సవంపై ఫోకస్ పెట్టాలి : కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి
నిజామాబాద్, వెలుగు : వనమహోత్సవంపై జిల్లా యంత్రాంగం ఫోకస్ పెట్టాలని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి సూచించారు. శనివారం ఆయా శాఖలతో నిర్వహించిన వ
Read More












