నిజామాబాద్
కామారెడ్డి జిల్లాలో భార్య మృతికి కారణమైన భర్తకు ఏడేండ్ల జైలు
కామారెడ్డి, వెలుగు : భార్య మృతికి కారణమైన భర్తకు ఏడేండ్లు జైలు శిక్ష విధిస్తూ కామారెడ్డి జిల్లా జడ్జి వీఆర్ఆర్ వరప్రసాద్ సోమవారం తీర్పునిచ్చారు. ఎస్ప
Read Moreనిజామాబాద్ జిల్లాలో ఇంటర్ సప్లిమెంటరీలో 57 శాతం ఉత్తీర్ణత
నిజామాబాద్, వెలుగు: ఇంటర్మీడియేట్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. జిల్లాలో 57.46 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఫస్
Read Moreనిజామాబాద్ జిల్లాలో రైతు భరోసా రిలీజ్
నిజామాబాద్, వెలుగు: జిల్లాలోని రైతులకు సోమవారం సాయంత్రం రైతు భరోసా డబ్బులు సర్కార్ రిలీజ్ చేసింది. మొత్తం 1,68,371 మంది రైతులకు పంట పెట్టుబడి సాయం కి
Read Moreనిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లి మండల కేంద్రానికి చెందిన ఆర్ఎంపీని చెప్పుతో కొట్టిన మహిళ
ఆర్ఎంపీ, పీఎంపీల ర్యాలీలో అనూహ్య ఘటన నిజామాబాద్, వెలుగు : జిల్లాలోని డిచ్పల్లి మండల కేంద్రానికి చెందిన ఆర్ఎంపీ అశోక్ను ఓ మహిళ సోమవారం నడిరో
Read Moreనిజామాబాద్ జిల్లాలో దారుణం.. తండ్రిని కొట్టి చంపిన కూతురు
నవీపేట్, వెలుగు: మద్యానికి, చెడు వ్యసనాలకు బానిసగా మారాడని తండ్రిని కూతురు కొట్టి చంపిన ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. ఎస్ఐ వినయ్ కుమార్, స్థానికుల
Read Moreవిలేజ్ లోనే విత్తనోత్పత్తి .. ప్రతి గ్రామంలో ముగ్గురు రైతులకు విత్తనాల కిట్ల పంపిణీ
కామారెడ్డి జిల్లాలో వరి, మక్క విత్తనాలు 1,419 కిట్ల అందజేత ప్రతి గ్రామంలో విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర
Read Moreడీ అడిక్షన్ సెంటర్ ఏర్పాటుకు అప్లికేషన్ల ఆహ్వానం
కామారెడ్డి టౌన్, వెలుగు : కామారెడ్డి జిల్లాలో డీ- అడిక్షన్ సెంటర్ ఏర్పాటుకు ఆసక్తి, అర్హత ఉన్న సంస్థల నుంచి అప్లికేషన్లను స్వీకరించనున్నట్లు ఐసీడీఎస్
Read Moreపోలీసులు ప్రవర్తన మార్చుకోవాలి.. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి
ఆర్మూర్, వెలుగు: హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా పోలీసులు వ్యవహరిస్తున్నారని, ప్రవర్తన మార్చుకోవాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి అన్నార
Read Moreస్టేషనరీ షాపుల్లో తగ్గిన గిరాకీ
ప్రతి విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్ ప్రారంభమయ్యే పది రోజుల ముందు నుంచి ఏ స్టేషనరీ షాపు చూసినా విద్యార్థుల తల్లిదండ్రులతో కళకళలా
Read Moreమరో 47 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సిస్టమ్
నేడు వర్చువల్గా ప్రారంభించనున్న సీఎం కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలో మరో 47 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సిస్టమ్స్ ఏర్ప
Read Moreఆగిన విత్తనశుద్ధి .. రెండేండ్లుగా మూలనపడ్డ బొప్పాస్పల్లి కర్మాగారం
మూడేండ్ల కింద ప్రారంభమై ఏడాది మాత్రమే సాగిన పనులు నిరుపయోగంగా రూ.కోట్లు విలువ చేసే యంత్రాలు ముణ్ణాళ్ల ముచ్చటగా మారిన మేలు రకం విత్తనాల పం
Read Moreనిజామాబాద్ జిల్లాలో రైతు నేస్తం వేదికలు రెడీ చేయాలి : కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
నిజామాబాద్, వెలుగు : ఈనెల 16 న నిర్వహించే రైతు నేస్తం ప్రోగ్రామ్కు జిల్లాలోని రైతు వేదికలను రెడీ చేయాలని కలెక్టర్ టి.వినయ్కృష్ణారెడ్డి సూచించారు. స
Read Moreమహ్మద్ నగర్ మండలంలో తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు
మహ్మద్ నగర్ (ఎల్లారెడ్డి), వెలుగు : మండల కేంద్రంలోని బుడగ జంగాల కాలనీలో వారం రోజులుగా తాగునీటి సరఫరా కావడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. శని
Read More












