నిజామాబాద్

ఎల్ఆర్ఎస్ ఆదాయం రూ. 11. 79 కోట్లు

రాయితీ ఇచ్చినా ముందుకురాని దరఖాస్తుదారులు జిల్లావ్యాప్తంగా 20,499 అప్లికేషన్లకు 5,015 మాత్రమే పరిష్కారం కామారెడ్డి, వెలుగు : జిల్లాలో ఎల్ఆర్

Read More

ఇష్టారాజ్యంగా ఇసుక తరలింపు

వర్ని,వెలుగు: రుద్రూర్, వర్ని, చందూరు మండలాల్లో  ప్రభుత్వ పనుల పేరుతో వే బిల్లులు తీసుకుని  ప్రైవేటు వ్యక్తులకు ఇసుక విక్రయిస్తూ అక్రమార్కుల

Read More

తూకం వేయగానే రైస్ మిల్లులకు తరలించాలి

సదాశివనగర్, వెలుగు : కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం వేసిన వెంటనే రైస్​ మిల్లులకు తరలించి ట్యాబ్​లలో నమోదు చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు పడేలా చూడాలని

Read More

ఐకమత్యంగా పని చేయండి : సుదర్శన్​రెడ్డి

ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి ఎడపల్లి,  వెలుగు :  రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో  కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంగా పనిచే

Read More

ఇందిరమ్మకు బ్రిడ్జి లోన్ .. ఇండ్ల నిర్మాణానికి మహిళా సంఘాల ద్వారా రూ. లక్ష రుణం

నిర్మాణాలు సాఫీగా సాగేలా చర్యలు ​లోన్ ఇప్పించేందుకు జిల్లాయంత్రాంగం కసరత్తు   కామారెడ్డి, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు సాఫీగ

Read More

ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ

నిజామాబాద్​/కామారెడ్డిటౌన్​, వెలుగు :  ఉమ్మడి జిల్లాల్లోని కలెక్టరేట్లలో సోమవారం జరిగిన ప్రజావాణికి 213 ఫిర్యాదులు వచ్చాయి. ఆయా సమస్యలపై నిజామాబా

Read More

కల్తీ కల్లు విక్రయిస్తే కఠిన చర్యలు

రేపు 104  గ్రామాలకు ఆబ్కారీ ఆఫీసర్ల టీం  నార్కొటిక్ డీఎస్పీ సోమనాథం  నిజామాబాద్, వెలుగు : కల్తీ కల్లు విక్రయించేవారిపై కఠిన చ

Read More

ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలి : పి.సుదర్శన్ రెడ్డి

ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి  బోధన్, వెలుగు : విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని ముందుకు సాగాలని ఎమ్మెల్యే పి.సుదర్శన్

Read More

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎన్నారై అడ్వైజరీ కమిటీ

బాల్కొండ, వెలుగు : ఇటీవల తెలంగాణ గవర్నమెంట్ నియమించిన ఎన్నారై అడ్వైజరీ కమిటీ మెంబర్లు సోమవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. టీజీఎండీసీ చైర్మన్ అనిల్ ఈ

Read More

సహజీవనం చేస్తున్న వ్యక్తికి .. ఆటో కోసం కొడుకును అమ్మిన తల్లి

ఐదుగురిపై కేసు నమోదు లింగంపేట, వెలుగు : సహజీవనం చేస్తున్న వ్యక్తికి ఆటో కొనిచ్చేందుకు ఓ మహిళ తన ఐదేండ్ల కొడుకును రూ. 50 వేలకు అమ్మింది. బాలుడి

Read More

యాసంగి వడ్ల ​కు జాగ కరువు .. ఇందూర్​లో 157 రైస్ మిల్స్ ఫుల్

గోదాముల్లో ప్లేస్​ కోసం స్పీడ్​గా కస్టమ్ మిల్లింగ్​ ​  ఏఎంసీ, సింగిల్​ విండో గోదాం​లపై ఫోకస్​  నిజామాబాద్, వెలుగు : యాసంగి వడ

Read More

రైస్‌‌‌‌ మిల్లులో అగ్నిప్రమాదం.. రూ. 5 కోట్ల నష్టం

ప్రమాదం తీరుపై అనుమానాలు పెబ్బేరు, వెలుగు : ఓ రైస్‌‌‌‌ మిల్లులో ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని రూ. కోట్ల విలువైన బియ్యం, గన్

Read More

కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో భూకంపం .. 3 నుంచి 5 సెకన్ల పాటు కంపించిన భూమి

రిక్టర్ స్కేల్​పై 3.9గా నమోదు భారీ పేలుడు శబ్దం.. ఇండ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు  కరీంనగర్/బాల్కొండ, వెలుగు: ఉమ్మడి కరీంనగర్, ని

Read More