కామారెడ్డి తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారుల సంఘం ఎన్నిక

కామారెడ్డి తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారుల  సంఘం ఎన్నిక

కామారెడ్డిటౌన్, వెలుగు : తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎగ్జిక్యూటీవ్​ అధికారుల సంఘం ఉమ్మడి నిజామాబాద్​ జిల్లా కార్యవర్గాన్ని శుక్రవారం ఎన్నుకున్నారు. ఎన్నికల పరిశీలకులుగా విలాస్​కుమార్ వ్యవహరించారు.  

ప్రెసిడెంట్​గా  ఎ.అంజిత్​రావు ( ఆర్మూర్​),  జనరల్ సెక్రటరీగా ఎం.విక్రమ్​కుమార్ ( కామారెడ్డి), అసోసియేట్ ప్రెసిడెంట్​గా  ఎ. గంగాధర్​ ( నిజామాబాద్​), వైస్​ ప్రెసిడెంట్​గా  భాస్కర్​రావు ( బోధన్​),  ట్రెజరర్​గా  ప్రమోద్​చైతన్య ఆర్గనైజింగ్ సెక్రటరీగా మల్లేశ్, జాయింట్​ సెక్రటరీగా ఎ.వెంకటేశ్, ఎగ్జిక్యూటీవ్ మెంబర్లుగా దిలీప్, మధుసూదన్​రావు, తేజస్విని, శరత్ ఎన్నికయ్యారు.