
నిజామాబాద్
మెండోరా మండలంలో భారీ అగ్నిప్రమాదం
బాల్కొండ,వెలుగు : నిజామాబాద్ జిల్లా మెండోరా మండల కేంద్రంలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదంలో గొల్ల చిన్నమల్లు ఇంటితో పాటు మరో మూడు
Read Moreరుణమాఫీ కాని రైతుల వివరాలు సేకరించండి : ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి
వ్యవసాయశాఖ అధికారులకు ఎమ్మెల్యే ఆదేశం ఎడపల్లి, వెలుగు: రుణమాఫీ కాని రైతుల వివరాలు సేకరించాలని, రుణమాఫీ కాకపోవడానికిగల కారణాలు తెలుసుకొని తనకు
Read Moreసిద్ధాపూర్ రిజర్వాయర్ పనులు పూర్తి చేయాలి : ఎమ్మేల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
వర్ని, వెలుగు: సిద్దాపుర్ రిజర్వాయర్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. వర్ని మండలం సిద్ద
Read Moreకలర్ లేదని .. సోయా రిటర్న్
నాఫెడ్ తీరుపై రైతుల ఆందోళన క్వాలిటీ లేదంటూ సోయా రిటర్న్ కొనుగోలు సెంటర్లు నడుపుతున్న సింగిల్ విండోలపై ఆర్థిక భారం కలెక్ట
Read Moreకామారెడ్డిలో పారామెడికల్ కాలేజీ ప్రారంభం
కామారెడ్డి టౌన్, వెలుగు: కామారెడ్డిలో ఏర్పాటు చేయనున్న పారా మెడికల్ కాలేజీని సోమవారం సీఎం రేవంత్రెడ్డి వర్చువల్గా ప్రారంభించారు. కాలేజీ
Read Moreకాంగ్రెస్పై బీజేపీ చార్జ్షీట్ విడుదల
కామారెడ్డి టౌన్, వెలుగు: పెనంపై నుంచి పొయ్యిలో పడ్డట్లుగా తెలంగాణ ప్రజల పరిస్థితి ఉందని బీజేపీ కామారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ అరుణతార అన్నారు.
Read Moreసోయాబీన్ కొనుగోలు చేయాలని కలెక్టర్కు వినతి
బోధన్,వెలుగు: సాలూర మండలంలోని హున్సా, మంధర్నా, ఖజాపూర్ గ్రామాల రైతులు సోయాబీన్ పంట కొనుగోలు చేయాలని సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో &nb
Read Moreప్రజావాణి ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలి : కలెక్టర్ ఆశిశ్సంగ్వాన్
కామారెడ్డిటౌన్, వెలుగు: ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులపై ఆయా శాఖల ఆఫీసర్లు వెంటనే చర్యలు తీసుకోవాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిశ్సంగ్వాన్ అన్నారు.
Read Moreకొడుకును చంపించిన తండ్రి.. సుపారీ ఇచ్చి మరీ హత్య
తాగొచ్చి వేధిస్తున్నాడని దారుణం కామారెడ్డి జిల్లాలో ఘటన ఇద్దరు నిందితులు అరెస్టు కామారెడ్డి, వెలుగు: తాగొచ్చి వేధిస్తున్నాడని
Read Moreధాన్యం కొనుగోళ్లలో మళ్లీ మిల్లర్లే టాప్
మూడు సీజన్ల నుంచి సీన్ రిపీట్ జనవరి నుంచి తెల్లరేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ కస్టం మిల్లింగ్ అశ్రద్ధ చేస్తే పంపిణీ కష
Read Moreబోధన్లో ప్రజాపాలన విజయోత్సవాలు
బోధన్,వెలుగు : బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించారు. మున్సిపల్ అధికారులు, కౌన
Read Moreరైల్వే లైన్ బాధితులకు ఇందిరమ్మ ఇండ్లు కట్టించండి : దుడ్డు గంగాధర్
మాక్లూర్, వెలుగు : పెద్దపల్లి రైల్వే లైన్లో ఇండ్లు కోల్పోతున్న బాధితులకు స్థలాలిచ్చి ఇండ్లు కట్టించాలని ఏఐ కేఎంఎస్ జిల్లా ప్రధాన క
Read Moreవరి కొనుగోలులోతెలంగాణ దేశంలోనే నంబర్ వన్ : ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు
సదాశివనగర్, వెలుగు : వరి కొనుగోలులో రాష్ర్టం నంబర్వన్గా నిలిచిందని, సీఎం రేవత్ రెడ్డి వచ్చిన తర్వాత రైతు పండుగ చేసుకోవడం గొప్ప
Read More