నిజామాబాద్

మెండోరా మండలంలో భారీ అగ్నిప్రమాదం

బాల్కొండ,వెలుగు : నిజామాబాద్ జిల్లా మెండోరా మండల కేంద్రంలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది.  ప్రమాదంలో గొల్ల చిన్నమల్లు ఇంటితో పాటు మరో మూడు

Read More

రుణమాఫీ కాని రైతుల వివరాలు సేకరించండి : ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

వ్యవసాయశాఖ అధికారులకు ఎమ్మెల్యే ఆదేశం ఎడపల్లి, వెలుగు: రుణమాఫీ కాని రైతుల వివరాలు సేకరించాలని, రుణమాఫీ కాకపోవడానికిగల కారణాలు తెలుసుకొని తనకు

Read More

సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులు పూర్తి చేయాలి : ఎమ్మేల్యే పోచారం శ్రీనివాసరెడ్డి

 వర్ని, వెలుగు: సిద్దాపుర్ రిజర్వాయర్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు.  వర్ని మండలం సిద్ద

Read More

కలర్​ లేదని .. సోయా రిటర్న్​

నాఫెడ్​ తీరుపై రైతుల ఆందోళన క్వాలిటీ లేదంటూ సోయా  రిటర్న్​  కొనుగోలు సెంటర్లు నడుపుతున్న సింగిల్​ విండోలపై ఆర్థిక భారం  కలెక్ట

Read More

కామారెడ్డిలో పారామెడికల్ ​కాలేజీ ప్రారంభం

కామారెడ్డి టౌన్, వెలుగు: కామారెడ్డిలో ఏర్పాటు చేయనున్న పారా మెడికల్ కాలేజీని సోమవారం సీఎం రేవంత్​రెడ్డి వర్చువల్​గా ప్రారంభించారు.  కాలేజీ  

Read More

కాంగ్రెస్​పై బీజేపీ చార్జ్​షీట్ ​విడుదల

కామారెడ్డి టౌన్, వెలుగు:   పెనంపై నుంచి పొయ్యిలో పడ్డట్లుగా తెలంగాణ ప్రజల పరిస్థితి ఉందని బీజేపీ కామారెడ్డి జిల్లా ప్రెసిడెంట్​ అరుణతార అన్నారు.

Read More

సోయాబీన్​ కొనుగోలు చేయాలని కలెక్టర్​కు వినతి

బోధన్​,వెలుగు: సాలూర మండలంలోని హున్సా, మంధర్నా, ఖజాపూర్​ గ్రామాల  రైతులు సోయాబీన్ పంట​ కొనుగోలు చేయాలని సోమవారం నిర్వహించిన  ప్రజావాణిలో &nb

Read More

ప్రజావాణి ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలి : కలెక్టర్​ ఆశిశ్​సంగ్వాన్

కామారెడ్డి​టౌన్, వెలుగు: ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులపై ఆయా శాఖల ఆఫీసర్లు వెంటనే చర్యలు తీసుకోవాలని కామారెడ్డి కలెక్టర్​ ఆశిశ్​సంగ్వాన్ అన్నారు.  

Read More

కొడుకును చంపించిన తండ్రి.. సుపారీ ఇచ్చి మరీ హత్య

తాగొచ్చి వేధిస్తున్నాడని దారుణం  కామారెడ్డి జిల్లాలో ఘటన  ఇద్దరు నిందితులు అరెస్టు కామారెడ్డి, వెలుగు: తాగొచ్చి వేధిస్తున్నాడని

Read More

ధాన్యం కొనుగోళ్లలో మళ్లీ మిల్లర్లే టాప్

మూడు సీజన్​ల నుంచి సీన్​ రిపీట్​ జనవరి నుంచి తెల్లరేషన్​ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ  కస్టం మిల్లింగ్​ అశ్రద్ధ చేస్తే పంపిణీ కష

Read More

బోధన్​లో ప్రజాపాలన విజయోత్సవాలు

బోధన్​,వెలుగు : బోధన్ పట్టణంలోని అంబేద్కర్​ చౌరస్తాలో మున్సిపల్​ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించారు. మున్సిపల్​ అధికారులు, కౌన

Read More

రైల్వే లైన్ బాధితులకు ఇందిరమ్మ ఇండ్లు కట్టించండి : దుడ్డు గంగాధర్

మాక్లూర్, వెలుగు : పెద్దపల్లి రైల్వే లైన్​లో ఇండ్లు కోల్పోతున్న బాధితులకు  స్థలాలిచ్చి ఇండ్లు  కట్టించాలని   ఏఐ కేఎంఎస్ జిల్లా ప్రధాన క

Read More

వరి కొనుగోలులోతెలంగాణ దేశంలోనే నంబర్​ వన్​ : ఎమ్మెల్యే మదన్​ మోహన్ రావు

సదాశివనగర్​, వెలుగు : వరి   కొనుగోలులో  రాష్ర్టం నంబర్​వన్​గా నిలిచిందని, సీఎం రేవత్​ రెడ్డి వచ్చిన  తర్వాత రైతు పండుగ చేసుకోవడం గొప్ప

Read More