నిజామాబాద్

ఆర్మూర్​ జర్నలిస్టు కాలనీలో శ్రమదానం

ఆర్మూర్​, వెలుగు : ఆర్మూర్​ జర్నలిస్టు కాలనీ లో ఆదివారం శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు. కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 72వ వారం కాలనీలోని 11వ వీధి

Read More

స్వగృహ వెంచర్​లో వసతులు కరువు

గత ప్రభుత్వ హాయంలో  రాజీవ్​ స్వగృహ ఇండ్ల, ప్లాట్ల అమ్మకాలు మిగిలిన వాటి అమ్మకాలనికి  మరో సారి ప్రభుత్వం చర్యలు కామారెడ్డి,  వ

Read More

రైతులు, ఫైనాన్షియర్లకు కుచ్చు టోపీ.. ఇందూర్ గంజ్​వ్యాపారి రూ.15 కోట్లు ఎగవేత

నిజామాబాద్, వెలుగు: ఇందూర్​మార్కెట్​కమిటీ గంజ్‎లో పేరొందిన కమీషన్​ఏజెంట్​బోర్డు తిప్పేశాడు. రైతులు, ఫైనాన్షియర్లకు సుమారు రూ.15 కోట్లు ఇవ్వాల్సి ఉ

Read More

బతికున్న తండ్రికి డెత్‌‌‌‌‌‌‌‌ సర్టిఫికెట్‌‌‌‌‌‌‌‌ .. తండ్రి పేరున ఉన్న ఇంటిని భార్య పేరిట మార్చిన వ్యక్తి

బాల్కొండ, వెలుగు : ఓ వ్యక్తి తన తండ్రి బతికుండగానే చనిపోయినట్లు డెత్‌‌‌‌‌‌‌‌ సర్టిఫికెట్‌‌‌&zwn

Read More

రైతులకు రుణమాఫీ పండుగ

కామారెడ్డి జిల్లాలో 4వ విడత రుణమాఫీ 10, 157 మంది రైతులకు లబ్ధి రూ.82.10 కోట్ల రుణమాఫీ ప్రకటన ​ జిల్లాలో ఇప్పటి వరకు 1,01,416 మందికి రూ.728 కో

Read More

మాలల సింహగర్జన ను విజయవంతం చేయాలి : నీరడి రవి

బోధన్ వెలుగు : మాలల సింహగర్జనను విజయవంతం చేయాలని  మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి నీరడి రవి పిలుపు ఇచ్చారు. శుక్రవారం బోధన్​ పట్టణంలోని శక్క

Read More

మిల్లర్లు బ్యాంక్​ గ్యారంటీ, అగ్రిమెంట్లు సమర్పించాలి : కలెక్టర్ ఆశిశ్ సంగ్వాన్

కామారెడ్డి టౌన్, వెలుగు: ప్రస్తుత 2024–-25 సంవత్సరం కస్టమ్​మిల్లింగ్​ రైస్​(సీఎంఆర్) కోసం రైస్ మిల్లర్లు బ్యాంక్ గ్యారంటీ, అగ్రిమెంట్లు సమర్పించ

Read More

కేసీఆర్‌‌.. ప్రజల్లోకి ఎందుకు రావట్లే : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి

అధికారం పోయిందని బావబామ్మర్ది బాధ పడుతున్నరు  డిసెంబర్‌‌ 9న అసలైన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ నిజామాబాద్, వెలుగు : ముప్పై మం

Read More

రక్తం కక్కుకొని 9వ తరగతి విద్యార్థి అనుమానస్పద మృతి

నిజామాబాద్ లో 9వ తరగతి విద్యార్థి అనుమానస్పద మృతి చెందాడు. కాకతీయ ఒలంపియాడ్ స్కూల్లో శివ జస్విత్ రెడ్డి 9వ తరగతి చదువుతున్నాడు. శివ జస్విత్ నవంబర్ 29

Read More

నిజామాబాద్​ జిల్లాలో రూ.250 కోట్లతో రోడ్ల నిర్మాణం : మంత్రి కోమటి​రెడ్డి వెంకట్​రెడ్డి

వడ్ల బోనస్ రూ.73 కోట్లు చెల్లించినం మూడు రోజుల్లో రూ.254 కోట్ల ధాన్యం పేమెంట్స్​ మౌలిక వసతుల పరిశీలన బాధ్యత కలెక్టర్​దే  నిజామాబాద్,

Read More

స్వయంగా ప్రధాని మోడీనే చెప్పారు.. తొందరగా చేయాలి: మంత్రి కోమటిరెడ్డి

నిజామాబాద్‎లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని స్వయంగా ప్రధాని మోడీ హామీ ఇచ్చారని.. ప్రధాని మాటలకు అనుగుణంగా త్వరగా కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్‎

Read More

48 గంటల్లో డబ్బులు జమ చేయాలి : కలెక్టర్​ రాజీవ్​ గాంధీ 

నిజామాబాద్/డిచ్​పల్లి, వెలుగు: ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం అమ్మిన రైతులు పేమెంట్​ కోసం ఎదురుచూసే పరిస్థితి ఎక్కడా తలెత్తడ

Read More

సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీ స్పీడప్​ చేయాలి : కలెక్టర్ ఆశిశ్​​ సంగ్వాన్​

కామారెడ్డిటౌన్, వెలుగు:  సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీని స్పీడప్​ చేయాలని ఆఫీసర్లను కామారెడ్డి కలెక్టర్ ఆశిశ్​​ సంగ్వాన్​ ఆదేశించారు. గురువారం అ

Read More