నిజామాబాద్

ఎంసెట్ పరీక్ష రాసి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. అక్కాచెల్లెలు ఇద్దరూ మృతి

నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువతులు మృతి చెందారు. వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లాకు చెందిన అశ్విని, మంజుల అనే

Read More

బోగస్ పింఛన్లకు చెక్​ .. అమల్లోకి రానున్న ఫేసియల్ రికగ్నేషన్

జిల్లాలో ఇప్పటికే పక్కదారి పట్టిన పింఛన్లు ప్రతినెలా విత్​డ్రా కాని పింఛన్ లపై అనుమానాలు  రిటైర్డ్​ ఉద్యోగులకు డబులు పింఛన్​.. రూ.2.68 కోట

Read More

సాదాబైనామా భూములకు పాస్​బుక్​లు

రికార్డుల్లో తప్పులు సవరణ  ధరణి లోపాలు సరి చేసేందుకే ‘భూభారతి’  కామారెడ్డి కలెక్టర్​ ఆశిష్ సంగ్వాన్ పలు గ్రామాల్లో &lsq

Read More

మినీ ట్యాంక్​బండ్ పేరిట .. జీవన్​రెడ్డి రూ.3కోట్లు మింగేసిండు : వినయ్ కుమార్ రెడ్డి

కాంగ్రెస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్​చార్జి వినయ్ కుమార్ రెడ్డి ఆర్మూర్​, వెలుగు: ఆర్మూర్​లోని గుండ్ల చెరువును మినీ ట్యాంక్ బండ్​గా నిర్మిస్తామని

Read More

అక్షయ తృతీయ: బాసరలో పోటెత్తిన భక్తులు.. అమ్మవారి సన్నిధిలో భారీగా అక్షరాభ్యాసం పూజలు

అక్షయ తృతీయ సందర్భంగా తెలంగాణలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రజలు ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు ఆలయాలను దర్శించుకుంటున్నారు. బుధవారం (ఏప్ర

Read More

సిద్దులగుట్టపై పులిని పట్టుకునేందుకు చర్యలు

ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్​ టౌన్​లోని ప్రసిద్ధ నవనాథ సిద్దులగుట్టపై కనిపించిన చిరుత పులిని పట్టుకునేందుకు ఫారెస్ట్​ ఆపీసర్స్​ మంగళవారం రంగంలోకి దిగారు.

Read More

భూభారతితో వివాదాలకు పరిష్కారం : రాజీవ్​గాంధీ హనుమంతు

పెండింగ్​ సాదాబైనామాల క్రమబద్ధీకరణకు అవకాశం ‘ధరణి’లో లోపాలు సరిదిద్దుతూ కొత్త చట్టం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి,  కలెక్టర్ రాజీవ

Read More

వాటర్​ వర్క్స్​, ​​డ్రైనేజీకి రూ.400 కోట్లు : ఎమ్మెల్యే ధన్​పాల్​

అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​  నిజామాబాద్, వెలుగు: నగర పాలక సంస్థ పరిధిలో అమృత్​ 0.2 కింద అండర్​ గ్రౌండ్​ డ్రైనేజీ, వాటర్​ సప్లయ్​కోసం రూ.4

Read More

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి : బల్మూరి వెంకట్​

ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్​ నిజామాబాద్, వెలుగు: కాంగ్రెస్​ పార్టీ బలోపేతానికి శ్రేణులు కృషి చేయాలని జిల్లా సంస్థాగత ఎన్నికల పరిశీలకుడు, ఎమ్మెల్స

Read More

జూన్​ 2లోగా భూ సమస్యలు పరిష్కరిస్తం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి

భూభారతి’ దేశానికి రోల్ మాడల్​ ఆగస్టు 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు ఆరు వేల మంది ప్రైవేటు సర్వేయర్లకు శిక్షణ గత ప్రభుత్వం

Read More

కామారెడ్డి జిల్లాలో భర్తను హత్య చేసేందుకు రూ. 15 లక్షలు సుపారీ.. ప్రియుడితో కలిసి భార్య ప్లాన్

కామారెడ్డి, వెలుగు: వివాహేతర సంబంధం నేపథ్యంలో ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు ప్లాన్‌‌ చేసిందో మహిళ. ఇందుకు రూ. 15 లక్షల సుపారీ ఇచ్చేందుకు

Read More

మృత్యు గుంతలు .. చిన్నారుల పాలిట యమపాశాలు .. 9 మంది ప్రాణాలు బలి

చెరువులు, కుంటల్లో ఇష్టారాజ్యంగా మొరం తవ్వకాలు మృత్యు కుహారాలుగా మారిన జేసీబీ గుంతలు కామారెడ్డి జిల్లాలో 2 నెలల్లో  9 మంది ప్రాణాలు బలి

Read More

మెంగారం శివాలయంలో చోరీ

లింగంపేట, వెలుగు :  మండలంలోని మెంగారం గ్రామ శివాల యంలో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఇనుప రాడ్డు  సాయంతో ఆలయం

Read More