హైదరాబాద్, వెలుగు : టైర్–2 సిటీల్లో తమ హాస్పిటల్ నెట్వర్క్ను వేగంగా విస్తరిస్తున్నామని ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ కో–ఫౌండర్ డాక్టర్ దుర్గా రావు చెప్పారు. హనుమకొండలో కేంద్రంను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమకు ఇది దేశంలో 33వ సెంటర్ అని చెప్పారు. తెలంగాణలో తమకు 33 ఆస్పత్రులు ఉన్నాయని తెలిపారు. టైర్–3 సిటీల్లోనూ ఆస్పత్రులను అందుబాటులోకి తెస్తామని రావు వివరించారు.
విస్తరిస్తున్న ఒయాసిస్ ఫెర్టిలిటీ
- బిజినెస్
- October 22, 2023
లేటెస్ట్
- బాలల హక్కులు, చట్టాలపై అవగాహన పెరగాలి
- రాహుల్ ప్రధాని అయితరు : సీతక్క
- ఆడి క్యూ3 బోల్డ్ @ రూ. 54.65 లక్షలు
- చింతమడకలో ఓటేసిన కేసీఆర్
- చివరి గంట కొనుగోళ్లతో లాభాలు
- జొమాటో లాభం రూ.175 కోట్లు
- పోలింగ్ ప్రశాంతం..ఖమ్మం పార్లమెంట్లో 75.19 శాతం
- మెజారిటీ సీట్లలో కాంగ్రెస్దే గెలుపు.. పెద్దపల్లిలో వంశీకృష్ణ విజయం ఖాయం: వివేక్ వెంకటస్వామి
- రిలీజ్ అయిన 11 నెలల తర్వాత ఓటీటీలోకి జర హట్కే జర బచ్కే చిత్రం
- ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు..కరీంనగర్లో 5 గంటల వరకు 67 శాతం దాటిన ఓటింగ్
Most Read News
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- Andhra Polling : పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే అభ్యర్థిని తిరిగి కొట్టిన సామాన్య ఓటర్
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్
- పోలింగ్ సిబ్బందిపై ధర్మపురి అర్వింద్ ఆగ్రహం
- హైదరాబాద్లో ఓటర్ల ఆందోళన
- మధుయాష్కీ గౌడ్ ఇంటిపై రెయిడ్
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు