సూర్యాపేట, వెలుగు: ఆర్డర్ ఇచ్చిన ఆమ్లెట్ మరో వ్యక్తి తిన్నాడన్న కోపంతో ఆ వ్యక్తిని హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం దిర్శించర్ల గ్రామానికి చెందిన ధరావత్ శ్రీను(35) శుక్రవారం రాత్రి పట్టణంలోని వైన్ షాపులో మద్యం తాగుతూ ఆమ్లెట్ ఆర్డర్ చెప్పాడు. అదే సమయంలో శీను పక్క టేబుల్ వ్యక్తి కూడా ఆమ్లెట్ ఆర్డర్ ఇచ్చాడు. మొదట ఆర్డర్ చేసిన వ్యక్తికి కాకుండా శ్రీనుకు ఆమ్లెట్ఇవ్వడంతో ఇద్దరి మధ్య కొట్లాట జరిగింది. తీవ్రంగా గాయపడిన శ్రీను అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. చనిపోయిన శ్రీను డెడ్ బాడీని ఆ వ్యక్తి ఆటోలో ఖమ్మం రోడ్ లోని మూసి ఉన్న ఒక వైన్స్ షాపులో పడేసి వెళ్లిపోయాడు. మద్యం మత్తులో ఉన్న వాచ్ మెన్ తెల్లారి చూసేసరికి డెడ్ బాడీ కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు సీఐ ఆంజనేయులు చెప్పారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
ఆమ్లెట్ తిన్నాడని హత్య చేసిండు
- క్రైమ్
- November 21, 2021
లేటెస్ట్
- GT vs RCB: కోహ్లీ, డుప్లెసిస్ బాదుడే బాదుడు.. బెంగుళూరు చేతిలో చిత్తయిన గుజరాత్
- ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాన్వాయ్పై ఉగ్రదాడి
- మీటింగ్లోనే కాంగ్రెస్ కార్యకర్తని వెంటాడి చంపిండు
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్
- Health Alert : ఈ కాలంలో ప్రతి ఇంట్లో ఉండాల్సిన మెడికల్ కిట్ ఇదే..
- కేసీఆర్ 20 వేల ఎకరాలు దండుకుండు: వివేక్ వెంకటస్వామి
- జగన్ మెడకు ఉరేసే అవకాశం వచ్చింది.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..
- దానం నాగేందర్ ను కేంద్ర మంత్రిని చేసే బాధ్యత నాది : సీఎం రేవంత్ రెడ్డి
- GT vs RCB: మెరిసిన బెంగళూరు బౌలర్లు.. స్వల్ప స్కోరుకే గుజరాత్ ఆలౌట్
- సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ తనిఖీ
Most Read News
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- రోడ్లు ఇక వాటికవే రిపేర్లు చేస్కుంటయ్ .. కొత్త టెక్నాలజీపై ఎన్హెచ్ఏఐ ఫోకస్
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- పాత కారును వదిలేసుకుంటే .. కొత్తదానిపై రాయితీ
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు