తెలంగాణలో కరోనా కేసులు తీవ్రంగా విజృంభిస్తున్నాయి. దీంతో జీహెచ్ఎంసీ కరోనా పై కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారిని మాత్రమే GHMC కార్యాలయాల్లో ప్రవేశానికి అనుమతి ఇవ్వాలని , ఈ నెల 15వ తేదీ నుంచి ఈ నిబంధనను అమలు చేయాలని నిర్ణయించింది. ఇదిలా వుండగా ఎల్బీనగర్ జోన్ బల్దియా కార్యాలయం తో పాటు సర్కిల్ కార్యాలయాల ఎదుట కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రమే లోనికి అనుమతి ..అంటూ ఫెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ నెల 15వ తేదీ లోగా బల్దియా ఉద్యోగులు, సిబ్బంది అందరూ వ్యాక్సిన్ చేయించుకోవాలని సూచించారు. కార్యాలయంలో పనుల కోసం వచ్చే పౌరులు కూడా వ్యాక్సిన్ చేయించుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
వాక్సిన్ తీసుకున్న వారికే GHMC లోకి అనుమతి
- హైదరాబాద్
- April 13, 2021
లేటెస్ట్
- Tesla Layoffs: టెస్లా షాక్.. 2 వేల 700 మంది ఉద్యోగులను తీసేసిన ఎలన్ మస్క్
- IPL 2024: ఎట్టకేలకు సాధించాడు: కోహ్లీ దగ్గర నుంచి బ్యాట్ సంపాదించిన రింకూ సింగ్
- ఒంటెపై వచ్చి.. నామినేషన్ వేసిన హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి
- జగన్.. ఇక బ్యాండేజ్ తీసేయ్.. సునీత
- కోట్లకు పడగలెత్తిన దోమ వ్యాపారం ఇదే..
- April 25th World Malaria Day : మాయదారి మహమ్మారి.. మలేరియా
- SRH vs RCB: ఉప్పల్లో మ్యాచ్.. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న బెంగళూరు
- రామగుండం పోలీస్ కమిషనరేట్ లో.. సోషల్ మీడియా ట్రాకింగ్ సెంటర్
- ఫ్రీఫుడ్ వీడియో షేర్ చేశాడని..ఉద్యోగం నుంచి తీసేశారు
- Loksabha Elections: బంపర్ ఆఫర్.. ఓటేస్తే బీరు, దోశ, క్యాబ్ ఫ్రీ ఫ్రీ ఫ్రీ...
Most Read News
- చంద్రయాన్2 సక్సెస్ ఫుల్గా పనిచేస్తుంది..జపాన్ మూన్ ల్యాండర్ ఫొటోలు పంపింది
- కోహ్లీ కోసం..ఉప్పల్లో ఆర్సీబీతో సన్రైజర్స్ మ్యాచ్..అందరి ఫోకస్ విరాట్పైనే
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- DC vs GT: మోహిత్ శర్మను చితక్కొట్టిన పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- ఏప్రిల్ 26న ఐటీ కారిడార్లో ట్రాఫిక్ ఆంక్షలు
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం