సస్పెన్షన్ ఎత్తివేయాలని గాంధీ విగ్రహం ముందు ఆందోళన

సస్పెన్షన్ ఎత్తివేయాలని గాంధీ విగ్రహం ముందు ఆందోళన

పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్షాల ఆందోళన కొనసాగుతున్నాయి.. సస్పెండ్ అయిన 12 మంది గాంధీ విగ్రహం ముందు బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. తమపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంచేస్తున్నారని విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. రాజ్యసభలో బీజేపీ గూండాయిజం చేస్తోందని ఆరోపించారు నేతలు. స్పెన్షన్ ఎత్తివేసే వరకు ఆందోళన విరమించేది లేదని తేల్చిచెప్పాయి విపక్షాలు.