‘కేవైసీ అప్ డేట్ చేస్తాం’ అంటూ కాల్ చేసి ఎంతోమందిని బురిడీ కొట్టించారు. ‘నేను బ్యాంక్ కస్టమర్ కేర్ ఆఫీసర్ ను.. మీ ఫోన్ కు వచ్చిన ఓటీపీ చెప్పండి’ అంటూ ఎంతోమందిని దగా చేశారు. క్రెడిట్ కార్డులు జారీ చేస్తామంటూ మోసాలకు పాల్పడ్డారు. ఇటువంటి వరుస చీటింగ్ లకు తెగబడిన జార్ఖండ్ రాష్ట్రంలోని జాంతారా ప్రాంతానికి చెందిన ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఒక్క హైదరాబాద్ లోనే ఈ ముఠాపై 50 కేసులు ఉండగా.. రాచకొండ, సైబరాబాద్ తో పాటు తెలంగాణవ్యాప్తంగా మొత్తం 263 కేసులు ఉన్నట్లు గుర్తించారు. కేసుల దర్యాప్తులో భాగంగా జార్ఖండ్ రాష్ట్రానికి వెళ్లిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ స్పెషల్ టీం 12 మంది ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వారిని పీటీ వారెంట్ పై అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు.
ఓటీపీ ఫ్రాడ్ ముఠా ఆటకట్టు
- క్రైమ్
- June 20, 2022
లేటెస్ట్
- చేవెళ్ల రివ్యూ మీటింగ్కు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ డుమ్మా
- Neha Shetty: పేరు మార్చుకున్న టిల్లు భామ.. ఇంతకీ హరిరాజ్ ఎవరు?
- కాంగ్రెస్ పార్టీలో నేనింకా చేరలేదు : కడియం శ్రీహరి
- Telangana Summer Tour : ప్రకృతి అందాల సోమశిల చూసొద్దామా.. మన తెలంగాణలోనే..
- జనంలోకి పవన్ కళ్యాణ్ - ఈ నెల 30నుండి వారాహి విజయభేరి
- కేసీఆర్ చేసిన తప్పుల వల్లే పార్టీకి ఈ దుస్థితి : పటోళ్ల కార్తీక్ రెడ్డి
- బీహార్ లోక్సభ ఎన్నికల్లో.. AIMIM 16 మంది అభ్యర్థులు
- Summer Special : కుండ నీళ్లు ఎందుకు చల్లగా ఉంటాయ్.. ఎందుకో తెలుసా..!
- కాంగ్రెస్ లోకి కడియం శ్రీహరి...
- Women Health : బ్రకోలి తింటున్నారా.. మహిళలకు క్యాన్సర్లు రాకుండా సాయం చేస్తుంది
Most Read News
- CBSE విధానంపై తల్లిదండ్రుల ఆందోళన
- గుడ్ఫ్రైడే విశిష్టత.. చరిత్ర, ప్రాముఖ్యత తెలుసా...
- BRS పార్టీకి బిగ్షాక్..పోటీనుంచి తప్పుకున్న కడియం కావ్య
- కోటి రూపాయల పురుగు.. అతి ఖరీదైన కీటకంగా స్టాక్ బీటిల్
- పోలీస్స్టేషన్లో దావత్.. కానిస్టేబుళ్ల సస్పెన్షన్
- ఏ తీరానికి ఈ సంధి కాలం ?
- Good Health: చింతగింజలతో ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు...
- కెప్టెన్ అయినా, ఎక్స్ ట్రా ప్లేయరైనా ఒకేలా గౌరవించాలి - సోను సూద్ ట్వీట్..
- హైదరాబాద్లో కల్తీ మందులు స్వాధీనం
- ఫోన్ పే, గూగుల్ పేUPI ఇంటర్నేషనల్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి..గైడ్ లైన్స్ ఇవిగో