న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఓ టెర్రరిస్టును ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అరెస్ట్ చేసింది. ఆ ఉగ్రవాదిని పాకిస్థాన్కు చెందిన మహ్మద్ అస్రఫ్గా గుర్తించారు పోలీసులు. అతడు ఫోర్జరీ డాక్యుమెంట్లు, ఫేక్ ఐడీతో పలు సిటీలో నివాసం మారుస్తూ వచ్చినట్లు పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలింది. అతడిని అరెస్టు చేసిన సమయంలో ఏకే 47 గన్తోపాటు ఓ హ్యాండ్ గ్రెనేడ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మౌలానా అనే మారుపేరుతో ఢిల్లీ సహా పలు సిటీల్లో అస్రఫ్ నివసించినట్లు విచారణలో తేలింది. పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐతో అతడు టచ్లో ఉన్నాడని సమాచారం.
ఢిల్లీలో పాక్ టెర్రరిస్టు అరెస్టు
- దేశం
- October 12, 2021
లేటెస్ట్
- అక్షయ తృతీయ కోసం ప్లాటినం నగలు
- ఆరోపణల్లో నిజం ఉంటే తడిబట్టలతో మహాలక్ష్మి టెంపుల్కి రా:మంత్రి పొన్నం సవాల్
- నరైన్ మా సూపర్మ్యాన్ : షారూక్ ఖాన్
- ఫోర్జరీ సంతకాలతో పొదుపు సంఘం లోన్
- కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ను విచారిస్తం : సుప్రీంకోర్టు
- కేంద్ర హోంమంత్రి అమిత్షాపై కేసు
- పాత కారును వదిలేసుకుంటే .. కొత్తదానిపై రాయితీ
- కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ
- తెలంగాణలో మే 6 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు .. మూడు విడతల్లో డిగ్రీ అడ్మిషన్లు
- ముక్క లేదు.. సుక్క లేదు .. ఎంపీ ఎన్నికల్లో కనిపించని దావత్లు
Most Read News
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు
- Gold Rates : తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి.. హైదరాబాద్లో ధరలు ఇలా
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్
- 22.5 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి భూమికి లేజర్ మెసేజ్
- ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన
- పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్