న్యూఢిల్లీ: ఫైజర్, మోడర్నా కంపెనీలు టీకాలను తమకు అమ్మేందుకు నిరాకరించాయని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. వ్యాక్సిన్ల కొనుగోలు విషయంలో నేరుగా కేంద్ర ప్రభుత్వంతోనే డీల్ చేస్తామని సదరు కంపెనీలు స్పష్టం చేశాయని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ‘మేం వ్యాక్సిన్ కోసం ఫైజర్, మోడర్నా సంస్థలతో మాట్లాడాం. అయితే మాకు నేరుగా టీకాలు అమ్మేందుకు ఆ రెండు సంస్థలూ నిరాకరించాయి. కేంద్ర ప్రభుత్వంతోనే నేరుగా డీల్ చేస్తామని చెప్పాయి. కాబట్టి వ్యాక్సిన్లను దిగుమతి చేసుకొని రాష్ట్రాలకు పంపిణీ చేయాలని కేంద్రాన్ని కోరుతున్నాం’ అని కేజ్రీవాల్ చెప్పారు. కాగా, విదేశీ కంపెనీల నుంచి వ్యాక్సిన్ను కొనుగోలు చేసే అవకాశాన్ని రాష్ట్రాలకు కేంద్రం అవకాశం కల్పించింది. అయితే రాష్ట్రాలకు టీకాలు అమ్మేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఢిల్లీతోపాటు తమకు టీకాలు అమ్మాలని కోరిన పంజాబ్కు కూడా మోడర్నా కంపెనీ నో చెప్పింది.
ఢిల్లీకి ఫైజర్ కంపెనీ వ్యాక్సిన్ అమ్మదట
- దేశం
- May 24, 2021
లేటెస్ట్
- పారిస్ ఒలింపిక్స్కు శ్రీశంకర్ దూరం
- ముంబై మహాన్.. పంజాబ్పై 9 రన్స్ తేడాతో గెలుపు
- ఇయ్యాల్నే ఫస్ట్ ఫేజ్ .. 102 లోక సభసీట్లకు ఎన్నికలు
- చెరువుల ఆక్రమణలపైతీసుకున్న చర్యలేంటి : హైకోర్టు
- రాత్రయితే కమ్మేస్తున్న పొగ!... సాయంత్రమైందంటే మడికొండ డంప్ యార్డు చెత్తకు నిప్పు
- నల్గొండ జిల్లాలో వాళ్ల మధ్య పవర్ వార్!
- వీవీప్యాట్ స్లిప్ ఓటర్లకు ఇస్తే ఏమైతది?
- 6 జిల్లాల్లో 45 డిగ్రీలు.. తెలంగాణ వ్యాప్తంగా మరింత పెరిగిన టెంపరేచర్లు
- వారం టైమ్ ఇవ్వండి.. తిట్లపై వివరణకు ఈసీని గడువు కోరిన కేసీఆర్
- 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నరు : కేసీఆర్
Most Read News
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- మామిడి ధర రూ.40వేలకు డమాల్
- యాదగిరిగుట్టలో ఉత్తర్వులను తుంగలో తొక్కిన భద్రతా సిబ్బంది..
- నెరవేరనున్న దశాబ్దాల కల
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డు
- చరిత్ర సృష్టించిన శ్రీలంక.. ఆస్ట్రేలియా రికార్డు బ్రేక్