న్యూఢిల్లీ: ప్రయాణికులకు ఇండియ న్ రైల్వేస్ షాకిచ్చింది. టికెట్ చార్జీ లను భారీగా పెంచింది. ప్లాట్ ఫాం టికెట్ ధరను రూ.10 నుంచి 30 రూపాలయలకు పెంచుతున్నట్లు రైల్వే శాఖ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. పెంపు దేశవ్యాప్తం గా వెంటనే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. దీంతో పాటు లోకల్ ట్రైన్లలో మినిమమ్ టికెట్ రేటును రూ.10 నుంచి రూ.30 కి పెంచు తున్నట్లు ప్రకటించింది. చార్జీల పెంపు తాత్కాలికమేనని, దేశంలో మరోసారి విజృంభిస్తున్న కరోనాకు అడ్డుకట్ట వేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. స్టేషన్లలో రద్దీని తగ్గించేందుకు చార్జీలను పెంచినట్లు తెలిపింది. ప్లాట్ ఫాం టికెట్ల రేటును మార్చే అధికారాన్ని స్టేషన్ డీఆర్ఎమ్ లకు అప్పగిస్తున్నట్లు పేర్కొంది.
ప్లాట్ఫామ్ టికెట్ ధర 30కి పెంపు
- దేశం
- March 6, 2021
లేటెస్ట్
- సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూ కడుతున్రు: కిషన్ రెడ్డి
- లోక్సభ ఎన్నికలు 2024:దేశవ్యాప్తంగా రూ.8,889 కోట్ల నగదు,మద్యం, డ్రగ్స్ సీజ్
- ఫేక్ సర్టిఫికెట్స్ దందా.. ఇద్దరు అరెస్ట్, నలుగురు పరార్
- 45లక్షల విలువైన చినూక్ హెలికాప్టర్ మిస్సింగ్?.. క్లారిటీ ఇచ్చిన రక్షణశాఖ
- 6 నెలల్లో PoKని భారతదేశంలో కలిపేస్తాం: యోగి ఆదిత్యనాథ్
- ఏపీలో ఎన్నికల అల్లర్లు.. వాటిపై నిషేధం..
- RCB vs CSK: వర్షం అంతరాయం.. ఆగిన చెన్నై - బెంగళూరు మ్యాచ్
- తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా
- ఎంతమందిని జైల్లో పెడతావో చూస్తాం: మోదీపై కేజ్రీవాల్ ఫైర్
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!