న్యూఢిల్లీ: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) స్కీమ్ పైసలు రైతుల ఖాతాల్లో సోమవారం జమ కానున్నాయి. ఈ స్కీమ్ కింద 9వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేస్తారని పీఎంఓ ఆదివారం పేర్కొంది. మొత్తం 9.75 కోట్ల మంది రైతులకు పైగా, ఒక్కొక్కరికి రూ.2 వేల చొప్పున రూ.19,500 కోట్లను రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా ప్రధాని రైతులతో ఇంటరాక్ట్ అవుతారని తెలిపింది. పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం ఒక్కో రైతుకు ఏడాదికి రూ.6 వేలు ఇస్తోంది. వీటిని 4 నెలలకు రూ.2 వేల చొప్పున 3 విడతల్లో డైరెక్టుగా రైతుల అకౌంట్లలో వేస్తోంది. ఈ స్కీమ్ కింద ఇప్పటి వరకు 1.38 లక్షల కోట్లను రైతులకు అందజేసింది.
ఇయ్యాల రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ పైసలు
- దేశం
- August 9, 2021
లేటెస్ట్
- CSK vs LSG: సెంచరీతో దుమ్ములేపిన స్టోయినీస్.. గెలిచే మ్యాచ్ లో ఓడిన చెన్నై
- పొలంలో మహిళా రైతుపై దాడి చేసి.. సినీఫక్కీలో చైన్ స్నాచింగ్
- దర్యాప్తు చేయకుండా.. కేసును మూసివేసే ప్రయత్నం.. ఎస్ఐ సస్పెండ్
- కుత్బుల్లాపూర్ లో విషాదం.. నీటి సంపులో మహిళా మృతదేహం
- కడియం కుట్రలకు తెరలేపి పార్టీని చిల్చిండు : కేటీఆర్
- పవన్ కోసం మెగాస్టార్: పిఠాపురంలో పర్యటన..
- రైతులను నిండా ముంచిదే బీఆర్ఎస్ : గడ్డం వంశీకృష్ణ
- CSK vs LSG: సెంచరీతో చెలరేగిన గైక్వాడ్.. లక్నో ముందు భారీ టార్గెట్
- సీబీఐ అధికారులమంటూ రూ.48 లక్షలు కొట్టేశారు
- Regina Cassandra: బీచ్లో చెత్త ఏరిన బ్యూటీ రెజీనా..చీరందంలో క్లీన్ అండ్ గ్రీన్!
Most Read News
- కర్నాటక చేరిన ఖమ్మం పంచాది!
- టెన్షన్ కారణంగా అనారోగ్యమా.. క్లెయిమ్ తిరస్కరించిన HDFC ERGO హెల్త్ ఇన్సూరెన్స్
- పంట రుణాల వివరాలు ఇవ్వండి
- వర్షాలు ఇక పోయినట్లే.. వచ్చే వారం నుంచి ఇక దబిడి దిబిడే!
- ఏందిరా ఈ వ్యాపారం..శ్రీ రాముడి ఫొటో ప్లేట్లలో బిర్యానీ సేల్స్..
- హైదరాబాద్ చుట్టూ రియల్ జోరు.. నాలుగు నెలలుగా ప్లాట్లు, ఫ్లాట్లు, ఇండ్ల అమ్మకాల్లో దూకుడు
- Deepthi Sunaina: లగ్జరీ కారు కొన్న దీప్తి సునైనా.. ఈసారి కాస్త డిఫరెంట్గా!
- 50 కార్లు, వంద మంది వలంటీర్లు.. మందీ మార్బలంతో కేసీఆర్ బస్సు యాత్ర
- అసదుద్దీన్పై ఈసీకి మాధవీలత ఫిర్యాదు
- కవిత నిజాలు చెప్తలే