పటేల్ స్పూర్తితోనే ముందుకెళ్తున్నాం

పటేల్ స్పూర్తితోనే ముందుకెళ్తున్నాం

దేశం ఎల్లప్పుడు ధృఢంగా ఉండాలని సర్థార్ పటేల్ ఆకాంక్షించారన్నారు ప్రధాని మోడీ. మనం ఐక్యంగా ఉన్నప్పుడే లక్ష్యాలను సాధించగలమన్నారు. పటేల్ స్పూర్తితోనే... దేశం అనేక సవాళ్లను డీల్ చేయగలుగుతోందని చెప్పారు. గత ఏడేళ్లలో అనేక అవనవసరమైన చట్టాలను రద్దు చేసినట్టు చెప్పారు. దేశ ప్రయోజనాలను కాపాడేందుకు ఆత్మనిర్భర్ మిషన్ ప్రారంభించినట్టు చెప్పారు.