కోల్కతా: యువత నేషన్ ఫస్ట్ అనే నినాదంతో ముందుకెళ్లాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. దేశంలో సమస్యలు ఎదురైనప్పుడు వాటిల్లో చిక్కుకోకుండా, పరిష్కరిస్తూ జాతి శ్రేయస్సు కోసం విద్యార్థులు పాటుపడాలన్నారు. కోల్కతాలోని విశ్వ భారతి యూనివర్సిటీ యానువల్ కాన్వకేషన్ కార్యక్రమంలో మోడీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పాల్గొన్నారు. ఇందులోని సెంట్రల్ వర్సిటీకి ఛాన్స్లర్గా ఉన్న మోడీ విద్యార్థులకు ఆత్మనిర్భర్ భారత్ ఆవశ్యకత గురించి వివరించారు. ఆత్మనిర్భర్ భారత్ దిశగా కొత్త విద్యా విధానం కీలక ముందడుగన్నారు. స్టూడెంట్స్ పాజిటివ్ మైండ్సెట్తో ఉండాలని సూచించారు. సమస్యల్లో భాగమవ్వాలా లేదా వాటిని పరిష్కరించాలా అనేది మనలోనే ఉందని, నిత్యం సానుకూల దృక్పథంతో ఉంటే అద్భుత ఫలితాలను సాధించొచ్చన్నారు.
యువతా.. దేశ శ్రేయస్సే మనకు ముఖ్యం
- దేశం
- February 19, 2021
లేటెస్ట్
- ఫస్ట్ ఫేజ్ పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు వీళ్లే
- 20 వేల స్క్రీన్స్తో చైనాలో.. ట్వల్త్ ఫెయిల్
- బచ్చన్ స్పీడ్ .. 30 రోజుల లాంగ్ షెడ్యూల్ కంప్లీట్
- దేశ భవిష్యత్తుకు ఈ లోక్సభ ఎన్నికలు కీలకం : నరేంద్ర మోదీ
- తుర్కలషాపురంలో చేపల చెరువు లూటీ
- లూటీ సర్కార్లను ఇంటికి పంపాలి : ప్రమోద్సావంత్
- ఇండియా కూటమిపై నోరు పారేసుకోవద్దు : బీవీ రాఘవులు
- హుజూరాబాద్ లో 350 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
- హనుమాన్ విజయయాత్ర ర్యాలీకి షరతులతో అనుమతివ్వండి
- టెట్కు 2.56 లక్షల అప్లికేషన్లు
Most Read News
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- యాదగిరిగుట్టలో ఉత్తర్వులను తుంగలో తొక్కిన భద్రతా సిబ్బంది..
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- IPL 2024: అందమైన అభిమానిని చూసి కంట్రోల్ తప్పిన గిల్
- ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డు
- చరిత్ర సృష్టించిన శ్రీలంక.. ఆస్ట్రేలియా రికార్డు బ్రేక్
- IPL 2024: ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు ఓపెన్.. బుక్ చేసుకోండి