పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొన్న భారత క్రీడాకారులను కలిశారు ప్రధాని నరేంద్ర మోదీ. స్వాతంత్ర్య దినోత్సవ వేళ ప్లేయర్లతో కాసేపు సరదాగా ముచ్చడించారు. ఒలింపిక్స్ పోటీల్లో క్రీడాకారుల అనుభవాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మెడల్స్ సాధించిన ప్లేయర్లను అభినందించారు ప్రధాని మోదీ. భారత్ పారిస్ ఒలింపిక్స్లో ఒక రజతం, ఐదు కాంస్య పతకాలు సాధించిన సంగతి తెలిసిందే..
#WATCH | PM Narendra Modi meets the Indian contingent that participated in #ParisOlympics2024, at his residence. pic.twitter.com/XEIs5tHrrI
— ANI (@ANI) August 15, 2024
