పోర్షే ఇండియా రికార్డు స్థాయి అమ్మకాలు

పోర్షే ఇండియా రికార్డు స్థాయి అమ్మకాలు

 న్యూఢిల్లీ: లగ్జరీ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ పోర్షే ఇండియా 2023లో 914 యూనిట్లతో అత్యుత్తమ రిటైల్ విక్రయాలను నమోదు చేసింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 17 శాతం వృద్ధిని సాధించింది.   ఇప్పటి వరకు అత్యధికంగా 113 ఎలక్ట్రిక్​ కారు టైకాన్ డెలివరీలను ఇచ్చింది.  

911 మోడల్ 65 యూనిట్లను అమ్మింది. పోర్షే ఇండియా బ్రాండ్ డైరెక్టర్ మనోలిటో వుజిసిక్ మాట్లాడుతూ నిరంతర నెట్‌‌‌‌‌‌‌‌వర్క్ విస్తరణలో భాగంగా ఏడాది మొదటి ఆర్నెళ్లలో పూణె,  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లలో కొత్త షోరూమ్‌‌‌‌‌‌‌‌లను ప్రారంభిస్తామని చెప్పారు.