కేంద్ర కేబినెట్ విస్తరణపై ఫోకస్ పెట్టారు ప్రధాని మోడీ. జులైలో పార్లమెంట్ సమావేశాలు ప్రారభానికి ముందే మంత్రివర్గంలో మార్పులు చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం సోమవారం సీనియర్ మంత్రులతో భేటీ అయ్యారు ప్రధాని. కార్యక్రమంలో కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, సదానంద గౌడతో పాటు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నారు. ఈనెల 11న నడ్డా, అమిత్ షాలతోనూ కేబినెట్ విస్తరణపై చర్చించారు మోడీ. రెండోసారి బాధ్యతలు చేపట్టాక ఇంతవరకు మంత్రివర్గంలో మార్పులు కూడా చేయలేదు. దాంతో కేబినెట్ విస్తరణపై ఆసక్తి ఏర్పడింది. మొత్తం 79 మంత్రులను నియమించుకోవడానికి మోడీకి అవకాశం ఉండగా... ప్రస్తుతం 53 మందే ఉన్నారు. అలాగే పీయూశ్ గోయల్, ప్రకాశ్ జవదేకర్, నరేంద్రసింగ్ తోమర్, హర్దీప్ సింగ్ లాంటి వాళ్లు అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరి అదనపు శాఖలు తొలగించి కొత్తవారిని నియమించే వీలుంది.
కేంద్ర కేబినెట్ విస్తరణపై మోడీ ఫోకస్
- దేశం
- June 15, 2021
లేటెస్ట్
- కడప ఎంపీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన షర్మిల...
- కవితను విడిపించుకోవడానికి మోదీతో కేసీఆర్ బేరసారాలు : పొన్నం ప్రభాకర్
- కూకట్పల్లిలో రూ.54 లక్షల నగదు సీజ్
- MS Dhoni: ధోనీని గాయం వేధిస్తోంది.. ఎక్కువ సేపు నిలబడలేడు: ఫ్లెమింగ్
- Bhaje Vaayu Vegam Teaser: థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో భజే వాయు వేగం టీజర్..బెస్ట్ విషెస్ చెప్పిన చిరు
- అంజన్నకు మొక్కులు చెల్లించుకున్న గడ్డం వంశీకృష్ణ
- జనసేన మహిళా అభ్యర్థి ఆస్తుల విలువ అన్ని కోట్లా..
- హనుమత్ జయంతి 2024: దేవుళ్లందరిలో ఆంజనేయస్వామి ప్రత్యేకత ఏమిటో తెలుసా..
- V6 DIGITAL 20.04.2024 AFTERNOON EDITION
- కాంగ్రెస్ ను టచ్ చేస్తే మాడి మసైపోతారు : సీఎం రేవంత్ రెడ్డి
Most Read News
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- భువనగిరి ఫుడ్ పాయిజన్ ఘటనపై కేంద్రం సీరియస్
- ఎండకు ముఖం నల్లగా మారిందా.. ఇలా చేస్తే అందంగా తయారవుతుంది..
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
- హైదరాబాద్ లో భారీ వర్షం..