స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కాబోతున్న నేపథ్యంలో నిర్వహిస్తున్న 'అజాదీ కా అమృత్ మహోత్సవ్' వేడుకల సందర్భంగా ఇవాళ జాతీయ కమిటీతో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. ఈ కమిటీలో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి, కేంద్రమంత్రులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, సినీరంగ ప్రముఖులు ఉన్నారు. మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ , కిషన్ రెడ్డి మీటింగ్ కు హాజరయ్యారు. పలు రంగాల ప్రముఖులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ అధికారులు పాల్గొన్నారు.
#WATCH | Prime Minister Narendra Modi, along with Union Home Minister Amit Shah, Defence Minister Rajnath Singh and Chief Ministers of several states attend the Second meeting of the National Committee, of Azadi Ka Amrit Mahotsav.
— ANI (@ANI) December 22, 2021
(Source: PMO) pic.twitter.com/9xltU9M7Vt