హైద‌‌‌‌రాబాద్ లో క్వాంట‌‌‌‌మ్ ఏఐ ఆఫీస్​ 

హైద‌‌‌‌రాబాద్ లో క్వాంట‌‌‌‌మ్ ఏఐ ఆఫీస్​ 

హైద‌‌‌‌రాబాద్‌‌‌‌, వెలుగు :  ఆర్టిఫిషియ‌‌‌‌ల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్​ టెక్నాలజీ సేవలను అందించే ‘క్వాంటమ్​ఏఐ’ తన గ్లోబల్​ ఆఫీసును హైదరాబాద్​లో బుధవారం ప్రారంభించింది. దీనిని రాష్ట్ర పంచాయ‌‌‌‌తీరాజ్‌‌‌‌, గ్రామీణాభివృద్ధి,   తాగునీటి స‌‌‌‌ర‌‌‌‌ఫ‌‌‌‌రా శాఖ‌‌‌‌ల మంత్రి ఎర్రబెల్లి ద‌‌‌‌యాక‌‌‌‌ర్ రావు ప్రారంభించారు. ఏఐ టెక్నాలజీలు కంపెనీలకు కీలకమని అన్నారు. ఈ అమెరికా సంస్థ హైదరాబాద్​కు రావడం అభినందనీయమని మంత్రి అన్నారు.

ALSO READ: ఇండియా నుంచి రూ. 15 వేల కోట్ల   కాంపోనెంట్లు కొనేందుకు టెస్లా ప్లాన్