సీబీఐ, ఈడీలను మోదీ దుర్వినియోగం చేస్తున్నారు: రాహుల్​ గాంధీ

సీబీఐ, ఈడీలను మోదీ దుర్వినియోగం చేస్తున్నారు: రాహుల్​ గాంధీ

ముంబైలో   జరిగిన ఇండియా కూటమి సభలో రాహుల్​ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీబీఐ, ఈడీలను మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తూ బెదిరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.తనను కూడా బీజేపీ ప్రభుత్వం వేధించిందన్నారు. నోట్ల రద్దు. జీఎస్టీ ప్రభావంతో చాలామంది ఉద్యోగాలు కోల్పోయారని రాహుల్​ అన్నారు.   కాంగ్రెస్​ నేతలు బీజేపీలో చేరకపోతే జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారని రాహుల్​ అన్నారు.  ఈ విషయాన్ని పార్టీని వీడే నేతలు సోనియాగాంధీతో చెప్పారని రాహుల్​ అన్నారు.