న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ పార్లమెంట్కు సైకిల్పై వెళ్లారు. పెరుగుతున్న పెట్రో ధరలపై నిరసనలను తెలపడంలో భాగంగా ఆయన సైకిల్ తొక్కుకుంటూ పార్లమెంట్కు వెళ్లారు. ఆయనతోపాటు 17 ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు కూడా సైకిల్ తొక్కుకుంటూ పార్లమెంట్కు వెళ్లడం గమనార్హం. ఈ ర్యాలీకి ముందు కాంగ్రెస్తో సహా ప్రతిపక్షాలు కలసి బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ నిర్వహించాయి. ఇందులో పెరుగుతున్న ఫ్యుయల్ రేట్లు, పెగాసస్ స్పైవేర్ వివాదంతోపాటు కరోనా మహమ్మారిని ఎదుర్కొన్న తీరు, అగ్రి చట్టాల రద్దుపై రైతుల డిమాండ్లు లాంటి పలు విషయాలపై చర్చ నిర్వహించాయి. ఈ చర్చలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘దేశ ప్రజలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించేలా చేయడానికి మనం ప్రయత్నించాలి. పార్లమెంట్కు సైకిల్పై మన నిరసనలో ఓ భాగం’ అని పేర్కొన్నారు.
పార్లమెంట్కు సైకిల్ మీద రాహుల్.. పెట్రో రేట్లపై నిరసన
- దేశం
- August 3, 2021
లేటెస్ట్
- MI vs PBKS: ఐపీఎల్లో మరో ఉత్కంఠ పోరు.. తృటిలో గట్టెక్కిన ముంబై
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- AI టెక్నాలజీకి పెరుగుతున్న క్రేజ్..గూగుల్ 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
- MI vs PBKS: 14 పరుగులకే 4 వికెట్లు.. చేతులెత్తేస్తున్న పంజాబ్ బ్యాటర్లు
- ప్రభుత్వ ఉద్యోగిని సస్పెండ్ చేసిన ఈసీ..
- బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు
- కవితపై ముమ్మాటికి కుట్రపూరితంగా కేసు పెట్టిన్రు : కేసీఆర్
- నాగుపాముల కూర.. చూసి వణికిపోయిన నెటిజన్లు
- చంద్రబాబు, లోకేష్ లపై ఎన్ని కేసులంటే.. ఇక్కడ కూడా అదే నంబర్...
- Pottel Teaser: గూస్ బంప్స్ తెప్పిస్తున్న పొట్టెల్ టీజర్..రస్టిక్ కంటెంట్తో ఇచ్చిపడేసింది
Most Read News
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- మామిడి ధర రూ.40వేలకు డమాల్
- యాదగిరిగుట్టలో ఉత్తర్వులను తుంగలో తొక్కిన భద్రతా సిబ్బంది..
- నెరవేరనున్న దశాబ్దాల కల
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డు
- చరిత్ర సృష్టించిన శ్రీలంక.. ఆస్ట్రేలియా రికార్డు బ్రేక్
- IPL 2024: ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు ఓపెన్.. బుక్ చేసుకోండి