వెలుగు: అయోధ్యలోని ‘రామ జన్మభూమి బాబ్రీ మసీదు’ కేసు మంగళవారం సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం భూ వివాదంపై వాదనలు విననుంది. ధర్మాసనంలో ఒకరైన జస్టిస్ ఎస్ఏ బాబ్డే అందుబాటులో లేకపోవడంతో, పోయిన నెల 29న జరగాల్సిన కేసు విచారణను సుప్రీం వాయిదా వేసిన సంగతి తెలిసిందే. వివాదానికి కారణమైన 2.77 ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖాడా, రామ్ లల్లాలకు సమానంగా పంచాలని పేర్కొంటూ 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి.
బాబ్రీ కేసు విచారణ నేడే
- దేశం
- February 26, 2019
లేటెస్ట్
- ఇటు కృష్ణా.. అటు మూసీ.. ఎన్నికల అంశంగా మారుతున్న నదుల సమస్య
- తగ్గేదేలే!..మండుటెండలోనూ జోరుగా ప్రచారం
- తెలంగాణపై ఫుల్ ఫోకస్.. ప్రచారంలో స్పీడ్ పెంచిన బీజేపీ, కాంగ్రెస్
- చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించే పార్టీకే బీసీల మద్దతు : ఆర్.కృష్ణయ్య
- గాలివాన బీభత్సం..కొనుగోలు సెంటర్లలో తడిచిన వడ్లు..
- తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నం: సీఎం భజన్ లాల్ శర్మ
- సింగరేణిని అమ్మింది కేసీఆరే : వంశీకృష్ణ
- నీళ్ల కోసం.. ఊళ్ల మీద పడుతున్నయ్
- ఇందూర్ఎంపీ స్థానంపై సీఎం ఫోకస్
- అకాల వర్షంతో ఆగమాగం..సిద్దిపేట జిల్లాలో భారీ వర్షం
Most Read News
- పాక్ గాజులు తొడుక్కుని కూర్చుందా: ఫరూఖ్ అబ్దుల్లా
- 10 లక్షల మంది రైతులకు .. పీఎం కిసాన్ సాయం కట్
- హైదరాబాద్కు మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కడెక్కడంటే.?
- viral video: రైలు ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు.. 3KM అలానే వెళ్లిన బోగీలు
- కూల్ వెదర్ .. హైదరాబాద్లో భారీ వర్షం
- SRH vs LSG: ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో చిరుజల్లులు.. మ్యాచ్ జరిగేది అనుమానమే
- ఎండాకాలంలో హైదరాబాద్లో రికార్డు వర్షం
- Alia Bhatt Met Gala 2024: ఆలియాకే అందం తెచ్చిన చీర వెనుక 163 మంది కళాకారులు, 1905 గంటల శ్రమ
- హైదరాబాద్లో కుండపోత వర్షం.. మరో 2 గంటలు బయటకు రావొద్దు
- హైదరాబాద్ లో వర్ష బీభత్సం.. ట్రాఫిక్ జాం