కామారెడ్డిటౌన్, వెలుగు: కామారెడ్డి కలెక్టరేట్లో మంగళవారం టీఎన్జీవోస్ సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురష్కరించుకొని మహిళా ఎంప్లాయిస్కు ముగ్గుల పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్లు విక్టర్, మదన్మోహన్ ముఖ్యఅతిథులుగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.
టీఎన్జీవో జిల్లా ప్రెసిడెంట్, సెక్రటరీలు నరాల వెంకట్రెడ్డి, ముల్క నాగరాజు, ప్రతినిధులు దేవరాజు, రాజ్యలక్ష్మీ, పోచయ్య, సంతోష్కుమార్, రాజ్కుమార్, లక్ష్మణ్, దత్తాద్రి, శ్రీనివాస్రెడ్డి, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.
