హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా మీర్ పేటలో మైనర్ బాలికపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాల్ని సంరక్షించా ల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని కాసాని డిమాండ్ చేశారు. తల్లిదండ్రులు లేని బాలిక తన తమ్ముడితో కలిసి జీవిస్తుంటే ఆమెపై చేసిన అఘాయిత్యం మానవత్వానికి మచ్చగా మారిందని తెలిపారు. బాలిక, ఆమె సోదరుడు మనో ధైర్యంతో బతికే విధంగా చూడాలని సీఎం కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. గంజాయి, డ్రగ్స్ ముఠాలను ప్రభుత్వం అణచివేసి ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేయాలని కాసాని కోరారు.
అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలి : కాసాని జ్ఞానేశ్వర్
- హైదరాబాద్
- August 23, 2023
లేటెస్ట్
- LSG vs MI: ముంబైకు చావో రేవో.. లక్నోతో ఓడితే ఇంటికే
- పేకాట డెన్ నిర్వహిస్తున్న మహిళ.. మూడు ముక్కలాటలో లక్షల్లో లావాదేవీలు
- కేసీఆర్ను చూస్తే గోబెల్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్ రెడ్డి
- ఆన్ లైన్ ట్రేడింగ్ పేరిట.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ను బురిడి కొట్టించారు
- రాజ్యాంగం లోని హక్కులను కాలరాసేందుకు బీజేపీ ప్రయత్నం : ఎమ్మెల్యే గడ్డం వినోద్
- మే 1 నుంచి పోలింగ్ డ్యూటీపై శిక్షణ
- మా వడ్లు మాకివ్వండి..!
- ఏటూరునాగారం ఏజెన్సీలో ఈదురు గాలులతో భారీ వర్షం
- తొర్రూరులో కేసీఆర్కు ఘన స్వాగతం
- జమ్మూ కశ్మీర్ భారీ వర్షాలు.. కొండ చరియలు విరిగి ఇండ్లు ధ్వంసం
Most Read News
- ఆర్టీసీ కండక్టర్పై మహిళా ప్రయాణికురాలు దాడి
- ఉద్యోగులకు షాకిచ్చిన గూగుల్: పైథాన్ టీం మొత్తాన్ని లేపేసింది
- మూఢమి వచ్చేసింది బాబోయ్... మూడు నెలలు ముహూర్తాలకు సెలవులు..
- రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
- IPL 2024: చోకర్స్ ఆఫ్ ఐపిఎల్ 2024: సన్రైజర్స్ ఫ్రాంచైజీని దూషించిన మాజీ దిగ్గజం
- T20 World Cup 2024: కోహ్లీ, శాంసన్ ఔట్.. భారత జట్టు ఎంపిక పట్ల ఫేక్ ప్రచారం
- Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. వేదికలు ఖరారు చేసిన పాక్ క్రికెట్ బోర్డు
- వ్యక్తిగత విమర్శలు ఆపండి.. అతను దేవుడితో సమానం: నవజ్యోత్ సింగ్ సిద్ధూ
- OLA విలవిల.. సీఈఓ రాజీనామా.. 10 శాతం మంది ఉద్యోగులు తొలగింపు!
- CSK vs SRH: ఒక్కడే 5 క్యాచ్ లు.. ఐపీఎల్ చరిత్రలో చెన్నై ప్లేయర్ ఆల్టైం రికార్డ్