న్యూఢిల్లీ: టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో సరికొత్త రికార్డు సృష్టించింది. తమ సేవలు ప్రారంభించిన రెండున్నరేళ్లలోనే 300 మిలియన్ల కస్టమర్ల మార్క్ను దాటింది. ఈ మైలురాయిని మార్చి 2నే జియో అందుకుంది. ఐపీఎల్ సీజన్ సందర్భంగా టీవీల్లో ఇచ్చే వాణిజ్య ప్రకటనల్లో(యాడ్స్ లో) .. ‘సెలబ్రేటింగ్ 300 మిలియన్ యూజర్స్’ అని పేర్కొనడంతో ఈ విషయం స్పష్టమైంది. ఇక భారతీ ఎయిర్టెల్ ఈ మైలురాయిని 19 ఏళ్లకు అందుకుంది. 170 రోజుల్లో 100 కోట్ల టెలికాం సబ్ స్క్రైబర్స్ తో జియో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన కంపెనీగా మారింది.
రికార్డ్ సృష్టించిన రిలయన్స్ జియో
- బిజినెస్
- April 15, 2019
లేటెస్ట్
- మరోసారి మమ్ముట్టితో..
- డై హార్డ్ ఫ్యాన్స్ కోసం..
- బీజేపీ మీడియా కో ఆర్డినేటర్పై కేసు
- రికార్డుస్థాయిలో వాహన అమ్మకాలు
- హాలీవుడ్ సిరీస్లో..
- తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీగా గెలిపించండి
- వరి కొయ్యకాలను తగలబెట్టకుండా చర్యలు చేపట్టండి
- రియలిస్టిక్గా రాజు యాదవ్
- రెమ్యూనరేషన్ చెల్లింపులో తేడాలొద్దు.. ఈసీకి టీఆర్టీఎఫ్, సీపీఎస్ఈయూ వినతి
- థాయ్లాండ్ ఓపెన్ నుంచి సుమీత్–సిక్కి జోడీ ఔట్
Most Read News
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- Ananya Nagalla: అందాల ఆరబోత కాదు.. అందమైన రాత కూడా.. అనన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా!
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- సీమా హైదర్ గురించి సంచలన విషయాలు
- Good Health : జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా లేదా.. ఎందుకు తినకూడదు అంటే..!
- దంపతులు సంతోషంగా ఉండాలంటే చేయాల్సిన వ్రతం ఇదే... ఎప్పుడంటే..
- T20 World Cup 2024: సెమీస్ చేరేది ఆ నాలుగు జట్లే.. జోస్యం చెప్పిన భారత మహిళా కెప్టెన్
- Ester Noronha: ఒంటరిగా ఉండలేకపోతున్నా.. నాకు పెళ్లి చేసుకోవాలనుంది!